Home » Warangal
తెలంగాణ ఎన్నికల వేళ ఆరు గ్యారంటీలు- 66 హామీల పేరుతో ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజానీకం గంపెడు ఆశలతో కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారన్నారు. కానీ, చట్ట సభల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వ్యక్తిగత దూషణలతో కాలం వృథా చేశారని మండిపడ్డారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం మేడారంలో తీవ్ర విషాదం నెలకొంది. ఊహించని రీతిలో జరిగిన ప్రమాదం.. ఒక చిన్నారి జీవితంలో చీకటిని నింపింది. వివరాల్లోకి వెళితే..
నగరంలో కొందరు ఆకతాయిలు వాహనాల నంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు. ట్రాఫిక్ చలానాలు తప్పించుకునేందుకు ఇలాంటి దుశ్చర్యల కు పాల్పడుతున్నారు.
చికెన్ సెంటర్ల బంద్ విజయవంతమైంది. బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చా యి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ.125కి తగ్గించాయి.
హనుమకొండ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. తల్లీ, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద స్థితిలో స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలారు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని కోటి రూపాయలు పోగొట్టుకున్నారు వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన ‘హమాలీ మహా గర్జన’ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్, కార్మిక సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.
తలదాచుకునేందుకు గూడు లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లు నీడనిస్తాయని ఆశప డ్డారు. కానీ వారి ఆశ నిరాశే అయింది.
ఇంటిపన్ను చెల్లించ నందుకు మునిసిపల్ సిబ్బంది మంగళవారం వంటగ్యాస్ సిలిండర్ ను తీసుకెళ్లిన ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.