• Home » Warangal

Warangal

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

ఆ కేంద్రాలలో పెత్తనమంతా పురుషులదే..

మహిళల పట్ల సర్కారు చిన్న చూపు చూస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది.

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన

జనగామ జిల్లా బచ్చన్నపేటలో నాటి కన్యాశుల్కాన్ని తలపించే ఘటన చోటు చేసుకుంది.18 ఏళ్ల యువతికి 45 ఏళ్ల వ్యక్తితో సవతి తల్లి-తండ్రి వివాహం జరిపించిన ఘటన సంచలనం సృష్టించింది.

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

అటవీ సంపదను దోచుకుంటున్నారు.. ఆదివాసీలను వదిలేశారు: ప్రొఫెసర్ హరగోపాల్..

భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని పౌర హక్కుల ఉద్యమ నేత, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివాసీల చరిత్ర అంతా పోరాటమయం అని చెప్పారు.

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

నేడు కాచిగూడ-విశాఖపట్నం మధ్య వన్‌వే స్పెషల్‌ రైలు

వేసవి సీజన్‌లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కాచిగూడ-విశాఖపట్నం మధ్య వనవే స్పెషల్‌ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

రంగు భలే.. తింటే రోగాలే..!

రంగు భలే.. తింటే రోగాలే..!

మామిడి పండ్లు మార్కెట్‌లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్‌ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.

ఒకే రోజు మూడు చోట్ల చైన్‌ స్నాచింగ్స్.. భయాందోళనలో ప్రజలు

ఒకే రోజు మూడు చోట్ల చైన్‌ స్నాచింగ్స్.. భయాందోళనలో ప్రజలు

వరంగల్ జిల్లాలో చైన్ స్నాచర్లు, పోకిరీలు రెచ్చిపోతున్నారు. నిన్న రాత్రి ముగ్గురు వ్యక్తుల మెడలో నుంచి బంగారు గొలుసులను దొంగలు తెంచుకెళ్లడం కలకలం రేపింది.

 ఊసే లేని రాజీవ్‌ యువ వికాసం

ఊసే లేని రాజీవ్‌ యువ వికాసం

తెలంగాణలో కొత్త ప్రభుత్వం అందిస్తానన్న పథకం కోసం కోటి ఆశలతో యువత ఎదురు చూస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటి రాజీవ్‌ యువ వికాసం.

నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు

నాలుగేళ్ల బాలుడిని కాటేసిన రెండు విష సర్పాలు

రెండు విష సర్పాలు కాటేయడంతో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలో ఉన్న బాలుడిని మొదట నాగుపాము కాటేసింది. తర్వాత కొద్ది నిమిషాలకే మరో విష సర్పం రక్తపింజరి కాటు వేసినట్లు తెలుస్తోంది.

వంట నూనెల ధరలు సలసల

వంట నూనెల ధరలు సలసల

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. లీటర్‌పై రూ. 30 వరకు పెరిగాయి. యుద్ధం సాకుచూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

బయటకు రావాలంటేనే.. భయం

బయటకు రావాలంటేనే.. భయం

ములుగు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిం చిన వారిని ఉన్నట్టుండి దాడి చేస్తూ గాయరుస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి