Home » Warangal
ఒకప్పుడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ల కోసం తీవ్ర పోటీ ఉండేది. ఈ కాలేజీల్లో ప్రవేశం దక్కించుకోవడం ఎంతో ప్రతిష్ఠగా భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు నూతన చేయూత పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించి, అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కు శ్రీకారం చుట్టింది.
ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారుల వద్ద గన్మెన్గా విధులు నిర్వర్తించే ఏఆర్ సిబ్బంది ఏళ్లుగా ఒక దగ్గరే పాతుకుపోతూ ప్రజాప్రతినిధుల పలుకుబడితో పైరవీలకు పాల్పడుతూ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నట్లుగా తెలు స్తోంది.
మానుకోట జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లిలో చిరుతపులి కనిపించిందని ఓ రైతు తెలపడంతో తీవ్ర కలకలం రేపుతోంది.
వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోమవారం రాత్రికి రాత్రే మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు తొలగించినట్లు తెలుస్తోంది. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఇటీవలే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
సన్నబియ్యం ధరలు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రైస్రేట్లు షాక్ ఇస్తున్నాయి.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కొత్త శోభను సంతరించుకోబోతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హార్ మండలం కొయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో తండ్రి, కొడుకు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది.
ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసింది. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిని భర్త అతికిరాతకంగా హత్య చేశాడు.
ప్రత్యేక ఓటరు సవరణ జాబితా(ఎస్ఐఆర్) ప్రక్రియలో పట్టణాల్లో ఉంటున్న పల్లెవాసులు తమ ఓటు హక్కును పల్లెల్లో ఉంచుకోవడానికే ప్రాధాన్యతనిచ్చారు.