ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బాబోయ్ చలి .. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ABN, Publish Date - Dec 06 , 2025 | 05:56 PM

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు.

1/6

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి ఇబ్బందులు పడుతున్నారు.

2/6

సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు చలిమంట కాచుకుంటున్నారు.

3/6

హైదరాబాద్‌లో జెన్టీయూ, KPHB రోడ్, జగత్ గిరి గుట్టలో చలి తీవ్రతలోనూ పారిశుద్ధ్య కార్మికులు రోడ్లను శుభ్రం చేస్తున్నారు.

4/6

సాధారణంగానే పేపర్ బాయ్స్.. వేకువజామునే తమ పనిని ప్రారంభిస్తారు. అయితే, ప్రస్తుతం చలి ఎక్కవుగా ఉండడంతో స్వెట్టర్లు ధరించి మరీ, ఏమాత్రం ఆలస్యం కాకుండా వార్తపత్రికలను సిద్ధం చేస్తున్నారు.

5/6

జగత్ గిరి గుట్ట, KPHB, వివేకానంద నగర్ బస్టాప్ లలో నిరాశ్రయులు విశాంత్రి తీసుకుంటున్నారు.

6/6

రానున్న రోజుల్లో చలి మరింత పెరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Dec 06 , 2025 | 06:02 PM