• Home » JNTU

JNTU

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సిద్ధం

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సిద్ధం

ప్రైవేటు అటానమస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలకు జేఎన్‌టీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్‌ నెలలో ఎఫ్‌ఎ్‌ఫసీ తనిఖీలు షెడ్యూల్‌ చేయనుండగా, అఫిలియేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయా కళాశాలల యాజమాన్యాలకు వర్సిటీ ఉన్నతాధికారులు లేఖలు రాశారు.

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

జేఎన్‌టీయూలో జిరాక్స్‌ కుంభకోణం

నగరంలోని కూకట్‏పల్లోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జిరాక్స్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 3కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.

JNTU: జేఎన్‌టీయూలో.. ప్రమోషన్లు అందని ద్రాక్షేనా..?

JNTU: జేఎన్‌టీయూలో.. ప్రమోషన్లు అందని ద్రాక్షేనా..?

నగరంలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలోగల ఆచార్యులకు పదోన్నతులు అందని ద్రాక్షగానే మరిందన్న విమర్శలొస్తున్నాయి. ఏళ్ల తరబడి పదోన్నతులు లేకపోవడంతో వారిలో నిరాశ ఎదురవుతోంది.

JNTU: జేఎన్‌టీయూలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

JNTU: జేఎన్‌టీయూలో ఏఐ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కోర్సులు

నగరంలోని కూకట్‏పల్లిలోగల జేఎన్‌టీయూలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విత్‌ పైథాన్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ టెక్నిక్స్‌కు సంబంధించి రెండు సర్టిఫికెట్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు ఇన్నోవేషన్‌ లెర్నింగ్‌ అండ్‌ టీచింగ్‌ విభాగం(డిల్ట్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ సుషమా తెలిపారు.

JNTU: జేఎన్‌టీయూలో గేట్‌ ఇంటెన్సివ్‌ కోచింగ్‌ ఉచితం

JNTU: జేఎన్‌టీయూలో గేట్‌ ఇంటెన్సివ్‌ కోచింగ్‌ ఉచితం

నగరంలోగల జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలల్లో బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు ఉన్నతాధికారులు తీపికబురు చెప్పారు. గ్రాడ్యుయేటెడ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌ (గేట్‌)-2026 పరీక్ష రాయాలనుకునే విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ రూపంలో నూతన సంవత్సరం కానుకను అందజేస్తున్నారు.

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

JNTU: జేఎన్‌టీయూలో కొలిక్కిరాని పదోన్నతుల ప్రక్రియ

నగరంలోగల జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సిటీలో పదోన్నతుల ప్రక్రియ కొలిక్కిరాలేదు. దీంతో ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2022 నుంచి తాము పదోన్నతులకు అర్హులమే అయినప్పటికీ, ఇంతకు ముందున్న ఉన్నతాధికారులు తమ మొర ఆలకించలేదని వాపోతున్నారు.

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన

హైదరాబాద్ లోగల జవహర్‏లాల్ నెహ్రు టెక్నాలజీ యూనివర్సటీలో ఆచార్యుల పదోన్నతుల్లో ప్రతిష్టంభన నెలకొంది. పాలకమండలిలో కీలక సభ్యులైన ముగ్గురు ఐఏఎస్‌లు.. ఆచార్యులకు ప్రమోషన్లు కల్పించడంలో నిబంధనలను పాటించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు తెలిసింది.

JNTU: జేఎన్‌టీయూ.. ఇదేం తీరు!

JNTU: జేఎన్‌టీయూ.. ఇదేం తీరు!

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలను జేఎన్‌టీయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. ఫీజు బకాయిల గురించి విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపొద్దు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ బహిరంగ సభలో ప్రైవేటు కళాశాలలను హెచ్చరించారు. అయినప్పటికీ ప్రభుత్వ కళాశాలైన జేఎన్‌టీయూ అధికారులే ఖాతరు చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి.

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల్లో టెన్షన్... టెన్షన్

JNTU: జేఎన్‌టీయూ ఆచార్యుల్లో టెన్షన్... టెన్షన్

జేఎన్‌టీయూలో పనిచేస్తున్న ఆచార్యుల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ (సీఏఎస్‌) కింద అర్హులైన ఆచార్యులకు పదోన్నతుల ప్రక్రియను జేఎన్‌టీయూ చేపట్టింది. దీంతో ఆచార్యుల్లో ఒకింత టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

JNTU: నాన్‌బోర్డర్స్‌పై జేఎన్‌టీయూ కొరడా..

JNTU: నాన్‌బోర్డర్స్‌పై జేఎన్‌టీయూ కొరడా..

కూకట్‏పల్లిలోగల జవహర్‏లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్టీయూ)లో నాన్‌బోర్డర్స్‌పై అధికార యంత్రాంగం కొరడా ఘుళిపిస్తోంది. ఈ మేరకు క్వార్టర్స్‌ ఖాళీ చేయకుంటే పీహెచ్‌డీ డిగ్రీలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి