Home » JNTU
కూకట్పల్లి జేఎన్టీయూ కాలేజీ హాస్టల్లో విద్యార్థులు హల్చల్ చేశారు. గురువారం అర్ధరాత్రి కాలేజీ క్యాంపస్లోని గౌతమి, మంజీర హాస్టల్ విద్యార్థులు ఒకరినొకరు తన్నుకున్నారు.
మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ల విద్యార్థుల్లో ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా జేఎన్టీయూ ఉన్నతాధికారులు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
ఎప్సెట్ మూడో విడత కౌన్సెలింగ్ అనంతరం జేఎన్టీయూ అనుబంధ కళాశాలల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ నిమిత్తం స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు.
ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కు చిరునామాగా నిలిచిన జేఎన్టీయూలో పరిశోధనలకు తగినంత ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది.
జేఎన్టీయూలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ జయలక్ష్మి తాజాగా జారీచేసిన సర్క్యులర్ యూనివర్సిటీ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది.
జేఎన్టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
యూనివర్సిటీలో వైస్చాన్స్లర్ తర్వాత అత్యంత కీలకమైన పదవి రిజిస్ట్రార్. అటువంటి వ్యక్తి లేకుండానే జేఎన్టీయూలో పాలన సాగిపోతోంది.
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో మాయలు కాదు.. మహామాయలు చేస్తున్నారు.
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.
జేఎన్టీయూ నుంచి గుర్తింపు పొందిన ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో వార్షిక పరీక్షా ఫలితాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.