ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తుర్కపల్లిలో గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని ప్రారంభించిన గవర్నర్, కేంద్రమంత్రి

ABN, Publish Date - Oct 05 , 2025 | 07:24 AM

బొల్లారం తుర్కపల్లిలోని కంటోన్మెంట్‌ బోర్డు స్థలంలో గురు గౌతమ్‌ముని జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు. జైన్‌ సామాజికవర్గ సభ్యులు గోసేవకు ప్రాధాన్యం ఇచ్చి గోశాల ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

1/8

బొల్లారం తుర్కపల్లిలోని కంటోన్మెంట్‌ బోర్డు స్థలంలో గురు గౌతమ్‌ముని జైన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల, వెటర్నరీ ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం నాడు ప్రారంభించారు.

2/8

జైన్‌ సామాజికవర్గ సభ్యులు గోసేవకు ప్రాధాన్యం ఇచ్చి గోశాల ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

3/8

జైనులందరూ సనాతన ధర్మాన్ని, అహింసను పాటిస్తూ సంఘసేవ చేస్తున్నారని చెప్పుకొచ్చారు కిషన్‌రెడ్డి.

4/8

భారతదేశంలో 24 శాతం మంది వ్యాపారులు జైన్‌ కమ్యూనిటీకి చెందిన వారేనని తెలిపారు కిషన్‌రెడ్డి.

5/8

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

6/8

భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు కిషన్‌రెడ్డి.

7/8

గోవుని పూజించాలని కిషన్‌రెడ్డి సూచించారు.

8/8

కార్యక్రమంలో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి.

Updated Date - Oct 05 , 2025 | 07:37 AM