ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

GHMC: నిమజ్జనం పూర్తి.. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది

ABN, Publish Date - Sep 07 , 2025 | 06:43 PM

గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. వినాయకుడి నిమజ్జనం దాదాపుగా పూర్తయింది. మరికొన్ని ఆదివారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 7వ తేదీ) వరకు జరిగాయి. ఈ నిమజ్జనం సందర్భంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న హుస్సేన్ సాగర్‌‌కు భారీగా వినాయకుడి విగ్రహాలు తరలి వెళ్లాయి.

1/6

గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. వినాయకుడి నిమజ్జనం దాదాపుగా పూర్తయింది. మరికొన్ని ఆదివారం మధ్యాహ్నం (సెప్టెంబర్ 7వ తేదీ) వరకు జరిగాయి.

2/6

ఈ నిమజ్జనం సందర్భంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్‌‌కు భారీగా వినాయకుడి విగ్రహాలు తరలి వెళ్లాయి.

3/6

ఈ నిమజ్జనాన్ని వీక్షించేందుకు ట్యాంక్ బండ్ వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. దీంతో పరిసర ప్రాంతమంతా చెత్త చెదారంతో నిండిపోయింది.

4/6

దాంతో ఆదివారం ఉదయం ఆ పరిసర ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిబ్బంది శుభ్రం చేశారు.

5/6

అయితే ఈ నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చి.. తిరుగు ప్రయాణంలో రవాణా సౌకర్యాలు లేక పోవడంతో.. పలువురు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోని పార్కుల్లో నిద్రకు ఉపక్రమించారు.

6/6

ఇంకోవైపు హుస్సేన్ సాగర్‌లో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన వ్యర్థాలు భారీగా చేరాయి. వాటిని సైతం వెలికి తీసే పనిలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 07:27 PM