ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh immersion Yadadri Bhuvanagiri: భువనగిరి గణేష నిమజ్జనాల్లో భక్తుల రాస్తారోకో..

ABN, Publish Date - Sep 06 , 2025 | 07:34 PM

యాదాద్రి భువనగిరిజిల్లాలో గణేషుని శోభాయాత్ర కోలాహలంగా సాగింది. అయితే, పోలీసుల తీరును నిరసిస్తూ భక్తులు పలుచోట్ల రాస్తారోకోను చేపట్టారు.

1/5

యాదాద్రి భువనగిరి జిల్లాలో లంబోదరుని నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

2/5

శనివారం తెల్లవారుజామున నుంచే గణనాథుని శోభాయాత్ర మొదలైంది. నగరంలోని వీధులు జనాలతో కిక్కిరిసిపోయాయి.

3/5

పరమేశ్వర పుత్రుడుని చివరిరోజున దర్శించుకునేందుకు నగరవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

4/5

అయితే, భువనగిరిలో పలుచోట్ల భక్తులు శోభాయాత్రలో పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.

5/5

వందలమంది జనాలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అయితే, పోలీసులు కాసేపట్లోనే భక్తులను శాంతపరచడంతో వివాదం సద్దుమణిగింది.

Updated Date - Sep 06 , 2025 | 07:34 PM