• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ టూరిజం శాఖ: మంత్రి జూపల్లి కృష్ణారావు

దేశంలోనే నంబర్‌ వన్‌గా తెలంగాణ టూరిజం శాఖ: మంత్రి జూపల్లి కృష్ణారావు

చరిత్ర కలిగిన పురాతన భువనగిరి ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. భువనగిరి ఖిల్లా పైకి రోప్ వే నిర్మించే స్థలాన్ని మంత్రి జూపల్లి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు.

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

యాదగిరిగుట్టలో అధికారుల సమన్వయలోపంపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో విస్తృతంగా పర్యటించారు. తన పర్యటన సందర్భంగా జరిగిన అధికారుల సమన్వయలోపంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

యాదాద్రిలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.100కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రూ.100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇదే..

యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇదే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నాడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్నారు.

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు(ఆదివారం) అధికంగా ఉంది. వారాంతం కావడం, ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

టెండర్లు వద్దనడం విడ్డూరం

టెండర్లు వద్దనడం విడ్డూరం

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3, (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట కొండపైన 114 దుకాణాల నిర్వహణకు టెండర్దు వద్దనడం విడ్డూరంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రచ్చ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి

కవిత పార్టీ పెట్టడం.. అది కూడా టీఆర్‌ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని.. కవిత తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

యాదాద్రి జిల్లా భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి

యాదాద్రి జిల్లా భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి