• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

యాదాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం.. భారీగా తరలివస్తున్న భక్తులు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు(ఆదివారం) అధికంగా ఉంది. వారాంతం కావడం, ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు.

టెండర్లు వద్దనడం విడ్డూరం

టెండర్లు వద్దనడం విడ్డూరం

యాదగిరిగుట్ట రూరల్‌, మే 3, (ఆంధ్రజ్యోతి) : యాదగిరిగుట్ట కొండపైన 114 దుకాణాల నిర్వహణకు టెండర్దు వద్దనడం విడ్డూరంగా ఉందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్‌, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు గుంటిపల్లి సత్యం, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రచ్చ శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ పేరుపైనే కవిత పార్టీ పెట్టడం హాస్యాస్పదం: కోమటిరెడ్డి

కవిత పార్టీ పెట్టడం.. అది కూడా టీఆర్‌ఎస్ పేరు మీదనే పార్టీ పెట్టడం హాస్యాస్పదమన్నారు. కూతురికి తండ్రి అంటే ప్రేమ ఉండాలని.. కవిత తన మొదటి సమావేశంలో తండ్రిని తిట్టి మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు.

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదగిరిగుట్టలో భక్తుల సందడి.. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన జనం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్, ప్రత్యేక పూజల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

యాదాద్రి జిల్లా భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి

యాదాద్రి జిల్లా భువనగిరిలో దారుణం.. పిల్లలపై కత్తితో దాడి చేసిన తల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం గ్రామంలో అత్యంత విషాదకర ఘటన జరిగింది. మతిస్థిమితం లేని ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలపై కత్తితో దాడి చేసి, ఆపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వచ్చిన పొగలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం..

ప్రేమ పెళ్లి చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం..

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..

యాదాద్రి భువనగిరి జిల్లా భారీ ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం శివారులోని విజె (VJ) సాయి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి, మంటలు చెలరేగాయి.

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు.!

సిద్దిపేట జిల్లాలో పులి సంచారం.. భయం గుప్పిట్లో ప్రజలు.!

ఇటీవలి కాలంలో అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కొరత కారణంగా వన్యమృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.

జనగామలో పెద్దపులి సంచారం.. అటవీశాఖ హెచ్చరికలివే..

జనగామలో పెద్దపులి సంచారం.. అటవీశాఖ హెచ్చరికలివే..

పెద్దపులి సంచారంతో జనగామ జిల్లాలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి