ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూడంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం

ABN, Publish Date - May 18 , 2025 | 06:55 PM

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లోని మైలార్ దేవుపల్లిలో మూడంతస్తుల భవనంలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్నవాళ్లంతా పైన టెర్రస్ మీదకు చేరి ప్రాణాలను దక్కించుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకోగానే.. ఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని.. భవనంలోని వారిని కాపాడారు.

1/6

హైదరాబాద్‌ మైలార్ దేవుపల్లిలోని మూడంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

2/6

భవంతిలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

3/6

అగ్ని ప్రమాదం కారణంగా భవంతిలోని వారిని కిందకి తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది

4/6

గ్రౌండ్ ఫ్లోర్‌లోని వారిని టెర్రస్ మీదకు సురక్షితంగా తీసుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బంది.

5/6

అగ్నిప్రమాదం సంభవించిన భవనం ఇదే.

6/6

అగ్ని ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం ఇదే.

Updated Date - May 18 , 2025 | 06:56 PM