Home » Fire Accident
గోవా నైట్ క్లబ్ అగ్నిప్రమాదం కేసులో లూథ్రా బ్రదర్స్ను థాయిలాండ్లో అరెస్టు చేశారు. వీరిని ఇవాళ ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీ పాటియాలా కోర్టులో హాజరు పర్చారు. అగ్నిప్రమాదంలో 25 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని ఓ ఫర్టీలైజర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం ధాటికి మంటలు ఎగసిపడున్నాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున నెహ్రూ చౌక్లోని షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న సెల్ఫోన్ షాపులో ప్రమాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి.
గత ఆరు రోజులుగా తన భార్య నిద్రపోవడం లేదని, ఇంటి నుంచి బయటకు రావడం మానేసిందని, మానసిక క్షోభతో బరువు కూడా ఐదు కిలోలు తగ్గిందని బుకిన్ తెలిపారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోని డంప్యార్డులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. LRS డిపార్ట్మెంట్లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్మెంట్లో హార్ట్మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
రహమత్నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అగ్నిప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న క్రిస్టినా బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే వీసా ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పారు.
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు టూరిస్టులతో సహా పలువురు అగ్నిప్రమాదంలో మరణించిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పరారయ్యారు.
నైట్క్లబ్ ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన కొద్ది గంటలకే లూథ్రా సోదరులు దేశం విడిచి పారిపోయారు. గత ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు గౌరవ్ (44) అతని సోదరుడు సౌరభ్ (40) పుకెట్ వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించినట్టు పోలీసులు చెబుతున్నారు.