• Home » Fire Accident

Fire Accident

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు కోచ్‌లు దగ్ధం..

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు కోచ్‌లు దగ్ధం..

మధ్యప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌లోని బోలక్‌పూర్ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ స్క్రాప్‌ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురు కార్మికులు మృతి

మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం జరిగింది. దేవాస్‌ జిల్లాలో బాణాసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. వాహనాల దగ్ధం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. వాహనాల దగ్ధం

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పటాన్‌చెరులోని శ్రీరామ్ ఆటో మాల్‌కు చెందిన వాహనాల గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో మూడు టిప్పర్లు, డీసీఎం, రెండు ఆటోలు దగ్ధమయ్యాయి.

అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి  హోంమంత్రి ఆదేశాలు

అగ్నిమాపక శాఖలో ఖాళీల భర్తీకి హోంమంత్రి ఆదేశాలు

అగ్నిమాపక శాఖ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సచివాలయంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైర్‌స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించారు.

విజయవాడలో అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి మృతి

విజయవాడలో అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి మృతి

విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. హునాన్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 61 మందికి గాయాలయ్యాయి.

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం..ఆరు దుకాణాలు దగ్ధం

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం..ఆరు దుకాణాలు దగ్ధం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపుల దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 షాపుల దగ్ధం.. భారీగా ఆస్తినష్టం

తెలంగాణలోని కామారెడ్డి పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే పాత బస్టాండ్‌ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 12 షాపులు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి