ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dasara Celebrations In Andhrajyothi Press Office: దసరా వేడుకలు.. వేమూరి ఆదిత్య దంపతులు ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Oct 02 , 2025 | 03:57 PM

కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ ప్రింటింగ్ కార్యాలయంలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఆయన సతీమణి, వైస్ ప్రెసిడెంట్ శ్రుతికీర్తి పాల్గొన్నారు.

1/7

హైదరాబాద్, అక్టోబర్ 02: కూకట్‌పల్లిలోని ప్రశాంత్ నగర్ ప్రింటింగ్ కార్యాలయంలో దసరా వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, ఆయన సతీమణి, వైస్ ప్రెసిడెంట్ శ్రుతికీర్తి పాల్గొన్నారు.

2/7

కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి వేమూరి ఆదిత్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

3/7

అయితే తొలుత ప్రింటింగ్ కార్యాలయం ముఖ ద్వారం వద్ద డైరెక్టర్ వేమూరి ఆదిత్య గుమ్మడి కాయ కొట్టారు.

4/7

దసరా పర్వదినం నేపథ్యంలో ప్రత్యేక పూజలు కోసం కార్యాలయానికి వచ్చిన డైరెక్టర్‌ ఆదిత్య దంపతులను ప్రచురణకర్త శేషగిరిరావు, ప్రింటింగ్‌ ప్రెస్‌ డీజీఎంలు రాంప్రసాద్‌,చినబాబు,చౌదరి‌ తదితరులు వారిని సాదరంగా ఆహ్వానించారు.

5/7

ప్రింటింగ్ కార్యాలయంలోని వివిధ విభాగాలను వారు సందర్శించారు. మెషినరీకి సైతం వారు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సిబ్బందికి తీర్థ ప్రసాదాలు అందించారు.

6/7

ఈ పూజల్లో ప్రింటింగ్‌ స్టోర్స్‌ మేనేజర్‌ వైసీ నర్సింహా, అసిస్టెంట్‌ మేనేజర్లు భానుప్రకాశ్‌, హరికృష్ణ, మాధవరావు, ఆర్‌ఎం అనిల్‌కుమార్‌, సిబ్బంది కే రాజు, సింహాచలం, సురేశ్‌, బార్గవ, నిర్మల యాదవమ్మ, సాంబ, కిషోర్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

7/7

ఇక దసరా నవరాత్రులు ప్రారంభం సందర్భంగా సెప్టెంబర్ 23వ తేదీ.. ప్రింటింగ్ కార్యాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ప్రత్యేక పూజలను డైరెక్టర్ వేమూరి ఆదిత్య దంపతులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 02 , 2025 | 03:58 PM