ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

ABN, Publish Date - Oct 21 , 2025 | 01:22 PM

గోషామహాల్‌​లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్​ ఫ్లాగ్​ డే పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైయ్యారు.

1/7

గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

2/7

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

3/7

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి

4/7

పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి

5/7

అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్న సీఎం

6/7

అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం

7/7

అమరవీరుల సంస్మరణ కార్యక్రమం సందర్భగా అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, ర్యాలీలు, వైద్య కార్యక్రమాల వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్న పోలీసు అధికారులు.

Updated Date - Oct 21 , 2025 | 01:26 PM