ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహబూబ్‌నగర్ జిల్లాలో బోనాలు.. పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 21 , 2025 | 09:37 PM

మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది. జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు. సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.

1/8

మరికొద్ది రోజుల్లో ఆషాఢ మాసం ముగియనుంది.

2/8

జులై 20వ తేదీ చివరి ఆదివారం కావడంతో.. తెలంగాణ వ్యాప్తంగా అమ్మవారి దేవాలయాల్లో భక్తులు బోనాలు సమర్పించారు.

3/8

సోమవారం సైతం బోనాలు సమర్పించారు. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎదురులో బోనాలు పండగ నిర్వహించారు.

4/8

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతోపాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు.

5/8

అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు తరలి వెళ్తున్న మహిళలు

6/8

అమ్మవారి ఆలయానికి తరలి వచ్చిన భక్తులు

7/8

అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం దణ్ణం పెడుతున్న భక్తులు

8/8

అమ్మవారికి బోనాలు సమర్పించిన భక్తులు

Updated Date - Jul 21 , 2025 | 09:44 PM