Home » ABN Andhrajyothy Effect
వరంగల్లో కొలువుదీరిన భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. మంగళవారం నాడు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.
ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.
హిందూ సంప్రదాయంలో 'జయ ఏకాదశి' కి గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని, మరణం అనంతరం మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోనే అత్యధికులకు పెన్షన్ అందించడం ద్వారా పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.
గుజరాత్ బనాస్కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా యూఏఈ మంత్రితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు.
మూడేళ్లకు ఒక్కసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. కార్యకర్తలను గుర్తించే పార్టీ.. బీజేపీ అని స్పష్టం చేశారు.
బెట్టింగ్ యాప్ల బారిన పడి.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఇప్పటికే సీఐడీ, సిట్ అధికారులు విచారించారు.
పార్టీ ఆఫీస్కు ఎప్పుడు వెళ్లినా.. తనకు పిన్నమనేని సాయిబాబా స్వాగతం పలికేవారని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసమే ఆయన పని చేశారని తెలిపారు.
కదిరి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనంపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పందించారు.