Home » ABN Andhrajyothy Effect
ఫైబర్ నెట్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వంలో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఫైబర్ నెట్ కేసులో మదుసూధన్ రెడ్డి ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ కేసును మూసి వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సుబ్రహ్మణ్య షష్ఠికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలో కొలువు తీరిన శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్యణ్య స్వామి దేవాలయాలకు భక్తులు పోటెత్తుతారు. సింగరాయపాలెంలో షష్ఠి ఉత్సవాలు 11 రోజుల పాటు ఘనం నిర్వహిస్తారు.
రౌడీషీటర్ దాసరి సురేందర్ అలియాస్ సూరి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సూరి హైదరాబాద్ సహా మరో నాలుగు జిల్లాల్లో దందా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరాన్ని సూరి గ్యాంగ్ అడ్డాగా మార్చుకున్నట్లు తెలిపారు.
ధనవంతులు జాబితాలో చేరేందుకు సింపుల్ చిట్కాలు కొన్నే ఉన్నాయి. వాటిని ఆచరిస్తే.. ఇట్టే ఆ జాబితాలో చేరిపోవచ్చు. అందుకు పైసా ఖర్చు చేయనక్కర్లేదు. కానీ ఆ పైసానే జాగ్రత్తగా..
రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని పలు ఫార్మ్ హౌస్ల్లో పోలీసలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతులు లేకుండా ఆ ఫామ్స్ హౌస్లలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైల్వే శాఖ రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.
కామారెడ్డి వరదల రిపోర్టింగ్లో ఏబీఎన్ నంబర్ 1గా నిలిచింది. సిగాచి కార్మికుల మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. గిరిజన తండాల్లో మరణాల నివారణకు కృషి చేసింది. ఆక్రమణదారులను రోడ్డుకీడ్చిన ఘనత కూడా ఏబీఎన్కే దక్కింది..
ఉపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు. ఈ సందర్భంగా ఆందోళన పడవద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
నదీ నీటి పంపకాలతోపాటు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. ఈ తరహా ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ ఆయనకు ఉత్తమ్ సూచించారు.
NTTPS కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు కొసాగుతున్నాయని కూటమి నేతలు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని పేర్కొన్నారు.