ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: హైదరాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికపై బీజేపీ కీలక భేటీ

ABN, Publish Date - Apr 19 , 2025 | 11:21 AM

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున పోటీ చేస్తున్న డా. ఎన్. గౌతంరావు విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశంలో పార్టీ నేతలతో కిషన్‌రెడ్డి చర్చించారు.

1/5

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.

2/5

హైదరాబాద్‌లోని హరిత ప్లాజాలో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

3/5

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ తరఫున పోటీ చేస్తున్న డా. ఎన్. గౌతంరావు విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి చర్చించారు.

4/5

ఈ మీటింగ్‌కు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్‌రావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా బీజేపీకి ఓటు వేయాలని నేతలు కోరారు.

5/5

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Updated Date - Apr 19 , 2025 | 12:33 PM