• Home » Telangana BJP

Telangana BJP

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై  మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: ఎంపీ ఈటల రాజేందర్‌పై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల భూములను కబ్జా చేశారని ఈటలపై కేసు నమోదు అయిందని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు తమ ప్రభుత్వం పడిపోతుందో ఈటల చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.

MP Raghunandan Rao: హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్

MP Raghunandan Rao: హిందువులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు..రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్

MP Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

MP Raghunandan Rao: ఇండియాతో పెట్టుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ ఉండదు

MP Raghunandan Rao: పాకిస్తాన్‌కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్‌లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయింది.. బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయింది.. బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలతో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు. చెప్పులు ఎత్తుకుపోవడం కాంగ్రెస్ కల్చర్ అని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

MP Arvind: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

Nitin GadKari: తెలంగాణలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం నాడు పర్యటించనున్నారు. పలు అభివద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నితిన్ గడ్కరీకి బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలకనున్నారు.

 MP DK Aruna: ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది

MP DK Aruna: ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది

MP DK Aruna: రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు.

 MP RaghunandanRao: హెచ్‌సీయూలో కాంగ్రెస్ విధ్వంసం..  రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్

MP RaghunandanRao: హెచ్‌సీయూలో కాంగ్రెస్ విధ్వంసం.. రఘునందన్ రావు షాకింగ్ కామెంట్స్

MP RaghunandanRao: హెచ్‌సీయూ గురించి మాట్లాడవద్దని తమకు చెప్పే నైతిక హక్కు బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌లకు ఎక్కడిదని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు. హెచ్‌సీయూ భూముల విషయంలో బీజేపీ ఎంపీ ఉన్నారని ఆరోపిస్తున్నారని.. ఆ పేరు ఎందుకు బయటకు చెప్పడం లేదని రఘునందన్ రావు ప్రశ్నించారు.

Bandi Sanjay: మీ పార్టీ కరోనా కంటే డేంజర్..  రేవంత్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay: మీ పార్టీ కరోనా కంటే డేంజర్.. రేవంత్‌కు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్

Bandi Sanjay: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు.

BJP MP Raghunandan Rao:మరో 20 ఏళ్లు కాంగ్రెస్ కష్టమే.. రేవంత్‌రెడ్డికి రఘునందన్ రావు మాస్ వార్నింగ్

BJP MP Raghunandan Rao:మరో 20 ఏళ్లు కాంగ్రెస్ కష్టమే.. రేవంత్‌రెడ్డికి రఘునందన్ రావు మాస్ వార్నింగ్

BJP MP Raghunandan Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో పెట్టుకోమాకని హెచ్చరించారు. బీజేపీతో పెట్టుకుంటే కాంగ్రెస్‌కు వచ్చే 20 ఏళ్లు తెలంగాణలో స్థానం లేదని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి