ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అక్షయ తృతీయ సందర్భంగా మహిళల సందడి

ABN, Publish Date - May 01 , 2025 | 08:50 AM

హైదరాబాద్: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడం మహిళలు శుభసూచకంగా భావిస్తారు. అందుకే ఆ రోజు గోల్డ్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ సారి అక్షయ తృతీయకు రోహిణి నక్షత్రం కలిసి రావడంతో మహిళలు పెద్ద సంఖ్యలతో గోల్డ్ షాపులకు తరలి వచ్చి కొనుగోలు చేశారు. నగరంలో బంగారం షాపులన్నీ మహిలలో కలకలలాడాయి. బంగారం పెరుగుదల ఎలాంటి ప్రభావం చూపలేదు.

1/6

అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని ఓ గోల్డ్ షాపులో మహిళల సందడి..

2/6

గోల్డ్ షాపులో ఓ భారీ ఆభరణం చూసి ముచ్చటపడుతున్న మహిళ..

3/6

అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ షాపులో చెవిదిద్దులు కొనుగోలు చేసి.. చూసుకుంటున్న ఓ మహిళ..

4/6

హైదరాబాద్‌లోని ఓ గోల్డ్ షాపుకు కుటుంబాలతో సహా వచ్చి సందడి చేశారు.

5/6

గోల్డ్ షాపులో ఓ ఆభరణం చూసి.. మెడలో వేసుకుని చూసుకుంటున్న మహిళ..

6/6

హైదరాబాద్‌లోని ఓ గోల్డ్ షాపుకు వచ్చిన జనం..

Updated Date - May 01 , 2025 | 08:51 AM