Telangana Congress protest: ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నిరసన
ABN, Publish Date - Aug 06 , 2025 | 02:14 PM
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం చేయాలని డిమాండ్ చేపట్టింది.
జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ నేతల ధర్నా
బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం చేయాలి డిమాండ్
దీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దీక్షకు సంఘీభావం తెలిపేందుకు హాజరైన కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, జ్యోతిమణి సెన్నిమలై, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎస్పీ, శివసేన, ఎన్సీపీ ఎంపీలు
ఈ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి పంపిన తెలంగాణ అసెంబ్లీ
Updated Date - Aug 06 , 2025 | 02:24 PM