ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

ABN, Publish Date - Nov 17 , 2025 | 03:32 PM

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేటిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, శివుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

1/7

ఏపీ వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

2/7

తెల్లవారుజాము నుంచే భక్తులు కోనేటిలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి, దీపారాధన చేసిన భక్తులు

3/7

కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాల్లో పెరిగిన భక్తుల రద్దీ

4/7

ఉదయాన్నే దీపాలు వెలిగించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం

5/7

శివుడికి పాలాభిషేకం చేస్తున్న భక్తులు

6/7

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నది పుష్కర్ ఘాట్‌లో స్నానాలు చేసి కార్తీక దీపాలను వదులుతున్న మహిళలు

7/7

శివాలయంలో భక్తుల పూజలతో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం

Updated Date - Nov 17 , 2025 | 06:26 PM