• Home » East Godavari

East Godavari

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

Nara Lokesh: రాజమండ్రికి లోకేష్.. ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగిన మంత్రి

మంత్రి నారా లోకేష్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయంలో మంత్రికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Sri Pada Sri Vallabha: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భారీ విరాళం

Sri Pada Sri Vallabha: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి భారీ విరాళం

దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.

CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

జఠిలమైన వ్యవసాయ సమస్య పరిష్కరించడానికి ఐదు సూత్రాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఇందులో భాగంగానే నీటి భద్రత కల్పించాలని భావించామని పేర్కొన్నారు. గంగా, కావేరి నదులను అనుసంధానం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

TDP Cadres Clash: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్

TDP Cadres Clash: డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫైట్

డిప్యూటీ సీఎం పవన్ రాజమండ్రి పర్యటనలో తెలుగు తమ్ముళ్ల మధ్య ప్రొటోకాల్ వివాదం నెలకొంది. రాజమండ్రి ఎయిర్‌పోర్టులో పోలీసులతో రాజానగర్ టీడీపీ ఇన్‌ఛార్జి బొడ్డు వెంకటరమణ వర్గీయులు వాగ్వాదానికి దిగారు.

బాబోయ్‌.. బాదుడు!

బాబోయ్‌.. బాదుడు!

సంక్రాంతి పండగకు అప్పుడే చార్జీలు షాక్‌ కొడుతున్నాయి. స్వగ్రామాలకు రావాలంటేనే టికెట్‌ ధరలు గూబగుయ్‌మనిపిస్తున్నాయి. బస్సులు.. విమానాలు.. రైలు చార్జీలు మూడిం తలు పెరిగిపోయాయి. టికెట్‌ కొందామన్నా ఏకంగా దొరకని పరిస్థితికి చేరిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 14న బుధవారం సంక్రాంతి పండుగ. దీంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభు త్వాలు కూడా ముందుగానే జనవరి 10 నుంచి సెలవులు ప్రకటించాయి. దీంతో అప్పటి నుంచి వివిధ ప్రాం

ఆన్‌లైన్‌ రిజిస్టర్లు లేవు..

ఆన్‌లైన్‌ రిజిస్టర్లు లేవు..

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వాసుపత్రుల్లో కాలం చెల్లిన మందులను ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు చేపట్టిన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ నుంచి వచ్చిన మందులను ఆన్‌లైన్‌ చేయకుండా ఆఫ్‌లైన్‌లో

కోనసీమలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

కోనసీమలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

కోనసీమ జిల్లాలో ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

Motha Cyclone Compensation: తుఫాను పరిహారంపై మంత్రి కీలక ప్రకటన

మొంథా తుఫాను పరిహారంపై మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అలాగే తుఫాను సమయంలో బాధితులను ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుందనే విషయాలను తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

జయమేది!

జయమేది!

రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్‌ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్‌ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్‌ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయం

Atchannaidu Cyclone Montha: సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు

Atchannaidu Cyclone Montha: సాయంత్రం 5 తర్వాత అన్నీ క్లోజ్: మంత్రి అచ్చెన్నాయుడు

భవనాలు కలిగిన వారు పేద కుటుంబాలకు తాత్కాలిక ఆశ్రయం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి