• Home » East Godavari

East Godavari

రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ

రాజమండ్రిలో మరోసారి బయటపడ్డ పాల కల్తీ

రాజమండ్రిలో మరోసారి పాలలో కల్తీ నిర్ధారణ అయ్యింది. 9 మంది వ్యాపారుల వద్ద సేకరించిన పాలల్లో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిపినట్టు ల్యాబ్ నివేదికలు వెల్లడించాయి.

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.

ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..

ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1852, 1962, 1978, 2008 సంవత్సరాల్లో నాలుగుసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురి మృతి..

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్‌లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రశ్నించిన సిట్‌

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రశ్నించిన సిట్‌

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. తొలి రోజు జరిగిన ఈ విచారణ దాదాపు ఆరు గంటల పాటు కొనసాగింది.

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

మహిళపై అత్యాచారం, హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 16 రోజులుగా పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయందోళనలు సృష్టిస్తున్న ఈ పులి ప్రస్తుతం శంఖవరం మండలంలోని ఉరకొండ పరిసరాల్లో కనిపించినట్లు సమాచారం.

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. శంఖవరం మండలంలో హై అలర్ట్!

కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం.. శంఖవరం మండలంలో హై అలర్ట్!

గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కదలిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లా శంఖవరం మండలంలో పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలుసుకొని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్

కాకినాడలో పెద్దపులి కలకలం.. అటవీ అధికారుల అలర్ట్

కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏలేశ్వరంలో గేదె, దూడలపై పెద్దపులి దాడి చేసింది.

రైతమ్మలకు జేజేలు

రైతమ్మలకు జేజేలు

మహిళలను భూమాతతో పోల్చుతారు. అయితే భూమాత పచ్చగా మారి, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తోందంటే... ఆ కృషిలో మహిళా భాగస్వామ్యాన్ని మర్చిపోరాదు. అందుకే ఐక్యరాజ్య సమితి 2026ను ‘మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి