• Home » East Godavari

East Godavari

 ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

ఘోర అగ్నిప్రమాదం.. సర్వం కోల్పోయిన బాధితులు..

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 తాటాకు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు 13 కుటుంబాలు వారు నిరాశ్రయులయ్యాయి.

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఏపీలో వైద్యుడిని మోసగించిన సైబర్ నేరగాళ్లు

అమలాపురానికి చెందిన ఓ పీఎంపీ వైద్యుడు ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి మోసపోయారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

రాజధాని అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం: రామ్మోహన్ నాయుడు

2026 బడ్జెట్‌లో ఏపీకి అనేక కేటాయింపులు జరిగాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏపీలో తాగునీటి అవసరాల కోసం రూ.840 కోట్లు కేటాయించారన్నారు.

పెద్దపులి గాండ్రింపులు.. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు..

పెద్దపులి గాండ్రింపులు.. ఇళ్లపైకి ఎక్కిన గ్రామస్థులు..

తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి పెద్దపుల్లి దూరినట్లు అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జి. ఎర్రంపాలెం, కృష్ణయ్య కాలనీ సమీప ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఉన్నతాధికారులు పులిని సురక్షితంగా బంధించేందుకు అత్యాధునిక సాంకేతికతతో భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు..

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సభ్యసమాజం తలదించుకునేలా అంబటి వ్యాఖ్యలు: పురందేశ్వరి

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.

అమానుష ఘటన.. కన్నబిడ్డనే అమ్ముకున్న కసాయి తండ్రి

అమానుష ఘటన.. కన్నబిడ్డనే అమ్ముకున్న కసాయి తండ్రి

తూర్పు గోదావరి జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డనే రూ.10 లక్షలకు అమ్మేశాడు. వివరాల్లోకి వెళ్తే..

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

బస్సులో వెళ్తున్న విద్యార్థికి ఊహించని ప్రమాదం

కోనసీమ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. రవీంద్ర అనే విద్యార్థి కాలేజ్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేపటికే ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏం జరిగిందంటే..

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

ఏబీఎన్ ఎఫెక్ట్: అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకలు.. అధికారుల చర్యలివే

అన్నవరం ప్రసాదం బుట్టలో ఎలుకల వ్యవహారంపై స్పందించిన ఉన్నతాధికారులు.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ప్రసాదం కౌంటర్‌ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక

పండుగ రోజు యజమానికి షాక్.. ఎగిరిపోయిన రూ.80వేల చిలుక

ఆఫ్రికన్ గ్రే ప్యారట్స్ చాలా తెలివైనవి. చాలా చక్కగా మనుషుల్ని అనుకరించి మాట్లాడతాయి. వందల కొద్దీ పదాలను గుర్తు పెట్టుకోగల సామర్థ్యం వాటి సొంతం. అలాంటి ఓ పెంపుడు చిలుక ఇటీవల యజమానిని వదిలేసి ఎగిరిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి