• Home » East Godavari

East Godavari

అక్టోబర్ నాటికి 70 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తి: నారాయణ

అక్టోబర్ నాటికి 70 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తి: నారాయణ

ఏపీలో ప్రతి రోజూ 7000 టన్నుల చెత్త వస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. గత చెత్త ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను వేసిందని మండిపడ్డారు. చెత్త పన్ను వేసినా లక్షల టన్నుల చెత్త వదిలేసి వెళ్లిపోయిందన్నారు.

మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు..

మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ అనంతబాబు..

దళిత డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17 నుంచి శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బెయిల్‌ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి

ఏలూరు జిల్లాలో పెద్దపులి దాడిలో రెండు ఆవులు మృతి

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేట గ్రామంలో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

రేకులషెడ్డు బడికి మోక్షం!

రేకులషెడ్డు బడికి మోక్షం!

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆ బడికి వెలుగులు ప్రసరించనున్నాయి! విద్యార్థులకు వసతి సమస్య తీరి పక్కాభవనాలు రానున్నాయి. పోలవరం జిల్లా నూతనంగా ఏర్పడిన గుర్తేడు మండలం బొడ్డగండి గ్రామపంచాయతీ పరిధిలోని మెట్టగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 51మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నప్పటికీ, పక్కా భవనం లేక రేకుల షెడ్డులోనే విద్యాభ్యాసం కొనసాగుతోంది.

అమ్మా..సారీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న శివాని సూసైడ్ లెటర్

అమ్మా..సారీ.. కన్నీళ్లు పెట్టిస్తున్న శివాని సూసైడ్ లెటర్

పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులకు.. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్‌తో పాటు శివాని తరచూ ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్ లభ్యమయ్యాయి.

శివాని ఆత్మహత్య కేసు.. సూసైడ్‌ నోట్‌పై పోలీసుల విచారణ

శివాని ఆత్మహత్య కేసు.. సూసైడ్‌ నోట్‌పై పోలీసుల విచారణ

పోలవరం జిల్లాలోని రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్యపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు.

పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

పోలవరం జిల్లాలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

పోలవరం జిల్లాలోని రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. పదో తరగతి చదువుతోన్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్

ప్రజాదర్బార్‌లో ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేశ్

పోలవరం జిల్లాలోని జాగరంపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలను కలిసి వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు

విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక: సీఎం చంద్రబాబు

పిల్లలు ఆనందంగా చదువుకోవడానికి ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విద్యా వ్యవస్థకు ఉపాధ్యాయులే వెన్నెముక అని తెలిపారు.

ఏపీ విద్యార్థిని ఘనత.. లూనార్ మిషన్‌కు ఎంపిక..

ఏపీ విద్యార్థిని ఘనత.. లూనార్ మిషన్‌కు ఎంపిక..

పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఆమె ఎంపికై రికార్డు సృష్టించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి