ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Karthika Masam: కార్తీక మాసం మొదటి సోమవారం.. శైవక్షేత్రాల్లో భక్తుల కిటకిట

ABN, Publish Date - Oct 27 , 2025 | 11:32 AM

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా హైదరాబాద్‌లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే భక్తులు ఆలయాలకు చేరుకుని శివయ్యకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలకంఠుడిని దర్శించుకుని ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి.

1/8

కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు

2/8

శివాలయాల్లో లింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్న భక్తులు.

3/8

ఆలయ ప్రాంగాణాల్లో కార్తీక దీపాలను వెలిగిస్తున్న మహిళా భక్తులు

4/8

భారీగా తరలివస్తున్న భక్తులతో శివాలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది.

5/8

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది.

6/8

కార్తీకమాసం సందర్బంగా కార్తీక దీపాలు వెలిగించి, రుద్రాభిషేకాలు చేయించిన భక్తులు

7/8

శివయ్యను దర్శించుకుంటున్న విద్యార్థులు

8/8

హరహర మహాదేవ అంటూ శివనామస్మరణతో స్వామిని దర్శించుకుంటున్న భక్తులు.

Updated Date - Oct 27 , 2025 | 11:36 AM