ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Governor Jishnu Dev Varma: శ్రీ రామ మహా పట్టాభిషేకంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ABN, Publish Date - Apr 07 , 2025 | 09:58 PM

భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది. మిథిలా కల్యాణ మండపంలో ఈ వేడుక జరిగింది. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలకరించారు.ఉదయం 10.30 నుంచి 12.30 వరకు పట్టాభిషేక క్రతువు జరిగింది. శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

1/12

భద్రాచలం రామాలయంలో సోమవారం నాడు శ్రీ రామ మహా పట్టాభిషేకం క్రతువు జరిగింది.

2/12

శ్రీ రామ మహా పట్టాభిషేకంలో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొన్నారు.

3/12

గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు ఆలయ మర్యాదలతో అర్చకులు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు.

4/12

భద్రాచలం రామాలయంలో రాష్ట్ర గవర్నర్ జష్ణు దేవ్ వర్మ స్వామి వారి దర్శనం చేసుకున్నారు.

5/12

గవర్నర్ జష్ణు దేవ్ వర్మకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

6/12

స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు

7/12

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమి మహా పట్టాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

8/12

భక్తులకు స్వామి వారి ఆయుధాన్ని చూపుతున్న బ్రాహ్మణులు

9/12

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న గవర్నర్ జష్ణు దేవ్ వర్మ

10/12

స్వామివారికి పుష్పభిషేకం చేస్తున్న బ్రాహ్మణులు

11/12

స్వామి వారి వజ్రాభరణాలను భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు

12/12

స్వామివారికి గొడుగు పడుతున్న బ్రాహ్మణులు

Updated Date - Apr 08 , 2025 | 07:37 AM