ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడ ఏపీ సీఐడీ రీజనల్ ఆఫీస్‎కి విచారణ నిమిత్తం హాజరైన విజయసాయి రెడ్డి

ABN, Publish Date - Mar 12 , 2025 | 01:21 PM

విజయవాడ ఏపీ సీఐడీ రీజనల్ ఆఫీస్ కి విచారణ నిమిత్తం హాజరైన విజయసాయి రెడ్డి

1/6

కాకినాడ పోర్ట్ వాటాల బదిలీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజుల క్రితం మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి నోటీసులు ఇచ్చారు

2/6

బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు

3/6

ఆయన ఈరోజు విజయవాడ సిఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు

4/6

కాకినాడ పోర్టులో వాటాను బలవంతంగా రాయించుకున్న వ్యవహారంపై విజయసాయిపై కేసు నమోదు చేశారు

5/6

అప్పుడు వాటాల్లో పాత్రధారులు, సూత్రధారులపై విజయసాయి రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు

6/6

ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే

Updated Date - Mar 12 , 2025 | 01:21 PM