Home » Kakinada
దత్త జయంతి పర్వదినాన పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రూ. 2 కోట్ల విలువైన ఇంటి స్థలాన్ని కాకినాడకు చెందిన సి. కుక్కుటేశ్వరరావు ఇచ్చారు.
కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రభుత్వ పాఠశాలకు ఓ విద్యార్థి తండ్రి తాళం వేశాడు. తన కొడుకును ఆటపట్టించారనే సదరు వ్యక్తి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం పాఠశాలకు వెళ్లి.. స్కూల్ గేటుకు తాళం వేశాడు.
ఏపీలోని పలు జిల్లాలో మావోయిస్టులు పట్టుబడుతుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే విజయవాడలో 27 మంది మావోలు అరెస్ట్ అవగా.. కాకినాడ, ఏలూరులోనూ మావోలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలు కొనసాగాయని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్ర భవిష్యత్కు పరిశ్రమలు ఎంతో కీలకమని చెప్పారు.
రూ.582 కోట్ల జయలక్ష్మి సొసైటీ స్కాం బాధి తులకు న్యాయం కనుచూపు మేరలో కనిపించ డం లేదు. సీజ్ చేసిన ఆస్తులు వేలం వేసి న్యా యం చేసేందుకు సీఐడీ ప్రయత్నించడం లేదు. పదే పదే కేసులో వాయిదాలు కోరుతూ బాధితు లను ముప్పుతిప్పలు పెడుతోంది. స్కాం సమ యంలో సీజ్ చేసిన రూ.5.50 కోట్ల నగదు విడు దల చేయాల్సి ఉన్నా అదీ చేయడంలేదు. తాజా గా సొసైటీకి రుణ వసూళ్లు కింద జమయిన రూ.7.50 కోట్లు సీఐడీ ఏకంగా ఫ్రీజ్ చేసేసింది. వీటిని బాధితులు పంచుకోకుండా అకౌంట్లు స్తంభింపచేసింది. అదే సమయం
కాకినాడ వైపు మొంథా తుఫాన్ ముంచుకొస్తోంది. ప్రచండ వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తోంది. కాకినాడ పోర్టు - తుని మధ్య మంగళవారం అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సోమ, మంగళ, బుధవారం మూడు రోజులపాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్పించి ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరించింది.
తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు తాటిక నారాయణరావు మృతి చెందాడు. న్యాయాధికారి వద్దకు తీసుకెళ్తుండగా పరారైన నారాయణరావు టాయిలెట్కు వెళ్తానని చెప్పి..
కాకినాడ జిల్లా తునిలో ఓ బాలికపై అత్యాచార యత్నం కలకలం రేపింది. నారాణయరావు అనే వృద్ధుడు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. బాలికను తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు.
తునిలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. బాలికపై నిందితుడు నారాయణ రావు(62) అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.
ప్రసూతి సమయంలో వైద్య సేవల విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యంగా ఉండకూడదని, అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గర్భిణులకు వైద్యం నుంచి ప్రసవం వరకూ, అనంతర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సక్రమంగా అందాలని చెప్పారు.