• Home » Kakinada

Kakinada

పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు

పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు

పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

గుంతలకు ‘రోడ్‌ డాక్టర్‌’ చికిత్స..!

గుంతలకు ‘రోడ్‌ డాక్టర్‌’ చికిత్స..!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక రహదారులు పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. ఈ పరిస్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల అభివృద్ధిపై దృష్టిపెట్టింది.

ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు!

ఎరక్కపోయి.. ఇరుక్కుపోయారు!

తెలిసినవారి ఇంట్లో ముగ్గురు యువకులు దొంగతనానికి తెగబడ్డారు. చోరీ సొత్తును సమంగా పంచుకున్నారు. తీరా ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో సొత్తును మూటగట్టి దొంగతనం చేసిన ఇంట్లోకే విసిరేశారు. ఆపై సంఘ పెద్దలకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో.. వారు ముగ్గురు నిందితులనూ పోలీసులకు అప్పగించారు.

చంద్రబాబు దార్శనికత వల్లే ఏలేరు ఆయకట్టుకు సాగునీరు: మంత్రి నిమ్మల రామానాయుడు

చంద్రబాబు దార్శనికత వల్లే ఏలేరు ఆయకట్టుకు సాగునీరు: మంత్రి నిమ్మల రామానాయుడు

ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గోదావరి వరద జులైలోనే 6 వేల క్యూసెక్కులకు పడిపోయిందని.. ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య

ప్రేమికుడికి వీడియో కాల్ చేసి యువతి ఆత్మహత్య

కాకినాడ జిల్లా, గొల్లప్రోలు రైల్వేస్టేషన్ సమీపంలోని కాలనీలో తిండి ప్రస్కిల్లా (27) అనే యువతి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వ్యవహారమే యువతి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

ఆ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి: పవన్ కల్యాణ్

ఆ ఘటనలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలి: పవన్ కల్యాణ్

కాకినాడ జిల్లాలోని గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలం మూలపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్

అధిక లాభాల పేరుతో ఖాతాదారులకు టోకరా.. ఆల్మైటి జెనిసెస్ డైరెక్టర్ల అరెస్ట్

అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసిన కాకినాడకు చెందిన ఆల్మైటి జెనిసెస్ సంస్థ డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సంస్థ డైరెక్టర్లు మోజేష్, లలితాంబికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

తుని జ్ఞానేశ్వరి కేసు.. మళ్లీ ముమ్మరమైన గాలింపు చర్యలు, కుటుంబానికి కలెక్టర్ భరోసా

తుని జ్ఞానేశ్వరి కేసు.. మళ్లీ ముమ్మరమైన గాలింపు చర్యలు, కుటుంబానికి కలెక్టర్ భరోసా

కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.

యూట్యూబర్ రావణ్‌ ఫోన్‌లో విస్తుగొలిపే విషయాలు..

యూట్యూబర్ రావణ్‌ ఫోన్‌లో విస్తుగొలిపే విషయాలు..

యూట్యూబర్ జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ కేసు దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 2న కాకినాడ జిల్లా సర్పవరంలో రావణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ట్విస్ట్.. అనుమానాస్పదంగా కారు కదలికలు

జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ట్విస్ట్.. అనుమానాస్పదంగా కారు కదలికలు

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్‌ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి జూన్ 6వ తేదీన అదృశ్యమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ కారు కదలికలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి