ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Udan Yatri Cafe: విజయవాడ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్‌ ప్రారంభం

ABN, Publish Date - Sep 30 , 2025 | 10:50 AM

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉడాన్ యాత్రీ కేఫ్‌ను సోమవారం విజయవాడ విమానాశ్రయంలో ప్రారంభించారు. ఫుడ్, బేవరేజ్‌లను పలువురికి అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.

1/10

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉడాన్ యాత్రీ కేఫ్‌ను సోమవారం విజయవాడ విమానాశ్రయంలో ఘనంగా ప్రారంభించారు.

2/10

ఫుడ్, బేవరేజ్‌లను పలువురికి అందజేశారు.

3/10

జ్యోతి ప్రజ్వలన చేసి ఉడాన్ యాత్రీ కేఫ్‌ను ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

4/10

రామ్మోహన్ నాయుడుతో ఫొటో దిగుతున్న మహిళ

5/10

ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ఏఏఐ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.

6/10

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఫుడ్, బేవరేజ్‌లు కేవలం రూ.10ల నుంచి అందుబాటులో ఉంచడం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరువ చేశామని వ్యాఖ్యానించారు.

7/10

ప్ర‌ధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచన.. అందరికీ అందుబాటులో, సునిశితమైన విమాన ప్రయాణం ఆవిష్కరణలో మరో బలమైన అడుగు వేశామని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు.

8/10

ప్రయాణికులతో మాట్లాడి, వారి సానుకూల అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పుకొచ్చారు రామ్మోహన్ నాయుడు.

9/10

దేశంలోని ప్రతీ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రీ కేఫ్‌లను ఏర్పాటు చేయాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రతీ ప్రయాణికుడికి సరసమైన సేవలను చేరువ చేయాలనే నిబద్ధతను విస్తృతపరుస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

10/10

అలాగే 'ఏక్ పేడ్ మా కె నామ్ సే ' కార్యక్రమం కింద విమానాశ్రయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో కూడా తాను పాల్గొన్నానని వెల్లడించారు రామ్మోహన్ నాయుడు.

Updated Date - Sep 30 , 2025 | 10:52 AM