• Home » Airport

Airport

Bomb Threat:  మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

Bomb Threat: మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్

ఎమిరేట్స్ విమానం బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది.శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు.

CM Revanth Reddy: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

CM Revanth Reddy: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

ఇంద్రవెల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు మళ్లీ వస్తానని.. రోజంతా సమస్యలపై సమీక్షిస్తానని తెలిపారు. ఎడ్యుకేషన్‌, ఇరిగేషన్‌, కమ్యూనికేషన్‌లో ఆదిలాబాద్‌ అభివృద్ధి చెందుతోందని వివరించారు.

Shamshabad Airport:  మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం

Shamshabad Airport: మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానితంగా కనిపిస్తున్న ఇద్దరు ప్రయాణికులను ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి లగేజ్‌ను తనిఖీ చేయగా అందులో కనబడిన వస్తువులను చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.

Siddharamaiah: నాయకత్వ మార్పు ఊహాగానాలు.. మీడియాకు ముఖం చాటేసిన సిద్ధరామయ్య

Siddharamaiah: నాయకత్వ మార్పు ఊహాగానాలు.. మీడియాకు ముఖం చాటేసిన సిద్ధరామయ్య

కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు దివంగత మాజీ ముఖ్యమంత్రి డి దేవరాజ అర్స్‌ (D Devaraja Urs)కు ఉంది. ఆయన సుమారు 7.6 సంవత్సరాలు అంటే 2,792 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన..

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన..

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వియత్నాం బయలుదేరాల్సిన విమానం రన్‌వే పైనే నిలిచిపోయింది. టేకాఫ్ అవ్వకుండా.. కొన్ని గంటల పాటు ప్రయాణికులతో అలానే ఉండిపోయింది. దీంతో ప్రయాణికులు వియత్నాం ఎయిర్‌బస్సు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rammohan: భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

Rammohan: భోగాపురంలో ఏవియేషన్ యూనివర్సిటీ.. కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు

ఏపీ అభివృద్ధికి కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం 91.7 శాతం పూర్తి అయిందని పేర్కొన్నారు.

Bomb Threat: పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు

Bomb Threat: పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు

శంషాబాద్ విమానాశ్రయానికి రావాల్సిన విమానాన్ని ముంబయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు. బాంబు బెదిరింపు మెయిల్‌పై పోలీసులకు సెక్యూరిటీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Shamshabad: విమానంలో గుండెపోటు.. ఆస్పత్రికి ప్రయాణికుడి తరలింపు

Shamshabad: విమానంలో గుండెపోటు.. ఆస్పత్రికి ప్రయాణికుడి తరలింపు

జెడ్డా నుంచి శంషాబాద్‌ వస్తున్న విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. జెడ్డా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వస్తున్న 6ఈ68 ఇండిగో విమానంలో నగరంలోని అంబర్‌పేటకు చెందిన మహ్మద్‌ ఖాసీం(79)కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడ్డాడు.

Delhi Airport Fire: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం

Delhi Airport Fire: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా బస్సు దగ్ధం

గ్రౌండ్ హ్యాండిలర్స్‌కు చెందిన బస్సు మధ్యాహ్నం సమయంలో మంటల్లో చిక్కుకుందని, అయితే ఏఆర్‌ఎఫ్ఎఫ్ నిపుణుల బృందం రెండు నిమిషాల్లోనే మంటలను అదుపు చేసిందని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారిక 'ఎక్స్' ఖాతాలో తెలియజేసింది.

Hyderabad: 24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్‌..

Hyderabad: 24 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు టు కిమ్స్‌..

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వరకు ట్రాఫిక్‌ పోలీసులు మంగళవారం సాయంత్రం గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. 24 నిమిషాల వ్యవధిలోనే ఊపిరితిత్తులు ఆస్పత్రికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి