ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుమలలో జోరు వర్షం.. భక్తుల తీవ్ర ఇబ్బందులు

ABN, Publish Date - Nov 30 , 2025 | 07:51 PM

దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు.

1/6

దిత్వా తుపాను ప్రభావంతో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో అవస్థలు పడుతున్నారు.

2/6

తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నా, చలిని సైతం లెక్కచేయకుండా భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు.

3/6

శ్రీవారి సర్వదర్శనం కోసం సమయం ఎక్కువ పడుతుందని భక్తులు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

4/6

దిత్వా తుపాను ప్రభావంతో వర్షాలు, చల్లని వాతావరణం ఉన్నప్పటికీ భక్తులు ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తమ భక్తిని చాటుకుంటున్నారు.

5/6

గోవింద నామస్మరణతో శ్రీవారి ఆలయం మారుమోగుతుంది.

6/6

రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.

Updated Date - Nov 30 , 2025 | 07:55 PM