తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Apr 20 , 2025 | 09:51 PM
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.
వారాంతపు సెలవు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరులు కిటకిటలాడుతున్నాయి.
31 కంపార్టుమెంట్లు నిండి కృష్ణ తేజ గెస్ట్హౌజ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు.
శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉన్న భక్తుల తాగునీరు, పలు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు అందిస్తున్నారు
Updated Date - Apr 20 , 2025 | 09:51 PM