• Home » Tirupathi News

Tirupathi News

తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థుల మృతి..

తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం.. విద్యుదాఘాతంతో ఇద్దరు విద్యార్థుల మృతి..

తిరుపతి జిల్లా పుత్తూరులో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12గంటల సమయం పడుతోంది.

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

శ్రీకాళహస్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

SVMC: ఐఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో ఎస్వీఎంసీకి 69 వ స్థానం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌(ఐఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్‌లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్‌ కళాశాల 69వ ర్యాంకు సాధించింది.

Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు

Bridge course: భారతీయ సంస్కృతిపై విదేశీయులకు బ్రిడ్జి కోర్సు

భారతీయ వారసత్వం - సంస్కృతి అంశంపై పద్మావతి మహిళా యూనివర్సిటీ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ విభాగం వారం రోజుల బ్రిడ్జి కోర్సును నిర్వహిస్తోంది.

తిరుపతి సోనోవిజన్ షాపులో రూ.2 కోట్ల విలువైన ఫోన్ల చోరీ

తిరుపతి సోనోవిజన్ షాపులో రూ.2 కోట్ల విలువైన ఫోన్ల చోరీ

తిరుపతిలోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న సోనోవిజన్ షాపులో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 50 యాపిల్ ఐఫోన్లు, ఇతర కంపెనీలకు చెందిన మరో 200 సెల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు..

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు

ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు

అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి