Home » Tirupathi News
గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.
తిరుపతిలో వేడుకగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని టీటీడీ శనివారం సారెను సమర్పించింది.
ప్రఖ్యాత మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ సత్యవేడు మండలంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది.
దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది.
గంగమ్మ వడిబాల కట్టుకుంది. దీంతో జాతర సంబరాలకు, వేషాల సందడికి తిరుపతి సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్తూపానికి అర్చకులు అభిషేకం నిర్వహించారు.
దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం డైకిన్, ఎల్జీ, హ్యావెల్స్, బ్లూస్టార్, అంబర్ ఎంటర్ ప్రైజెస్, హైసెన్స్, థెర్మాక్స్, వంటి ప్రముఖ సంస్థలతో పాటు నైడెక్, పానాసోనిక్, లైఫ్ సెల్యూషన్, అథెలా ఎలక్ట్రానిక్స్, ఈప్యాక్ సహా మొత్తం 32 విడి భాగాల సరఫరా కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్గా శ్రీసిటీ మారబోతోంది.