Home » Tirupathi News
టీడీపీ యువనేత నారా లోకేశ్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.మరోసారి అదే కార్యక్రమం కోసం నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన వస్తున్నారు.
తిరుపతిలోని శేషాచల సమీప అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మంగళం పరిధిలోని తిరుమలనగర్లో ఎలుగుబంట్ల సంచారం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని ఇద్దరు మృతిచెందగా.. 15మంది తీవ్రంగా గాయపడ్డారు.
చిత్తూరు, తిరుపతిలో ఆదివారం ‘నీట్’ పునఃపరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
తిరుపతిలో వెలుగుచూసిన మాంసం మాఫియాపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులతోపాటు నగరపాలక సంస్థ వైద్యాధికారులతో సమీక్షించారు.
ముక్కంటి ఆలయంలోని హుండీలో నగదును చోరీ చేసిన ఓ భక్తుడిని సిబ్బంది పట్టుకున్నారు.