ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati Pedda Sesha Vahanam: పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి

ABN, Publish Date - Nov 18 , 2025 | 01:11 PM

పెద్దశేషవాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు వాహనసేవ సాగింది. పలువురు అర్చకులు, ఇతర అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1/7

పెద్దశేష వాహనంపై పరమపద నాధుడు అలంకారంలో సిరులతల్లి

2/7

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు ఘనంగా జరుగుతున్నాయి

3/7

ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చిన అమ్మవారు

4/7

వాహన సేవల్లో పలువురు అర్చకులు, ఇతర అధికారుల తోపాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

5/7

వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అమ్మవారి ఉత్సవం కోలాహలంగా జరిగింది

6/7

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

7/7

సంస్కృత కార్యక్రమాలతో సందడి చేసిన విద్యార్థులు

Updated Date - Nov 18 , 2025 | 01:11 PM