• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Tirumala: అనుమతుల్లేని దుకాణం!

Tirumala: అనుమతుల్లేని దుకాణం!

శ్రీవారి ఆలయ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా ఆస్థాన మండపం ప్రవేశమార్గాన్ని (టీటీడీ బ్రాడ్‌కా్‌స్టకు వెళ్లే మార్గం) మూసివేసి టీ దుకాణం ఏర్పాటు చేయడం తిరుమలలో చర్చనీయాంశమైంది.

శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ, అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

Tirumala: తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీ పరిసరాలు, రోడ్లు, కల్యాణకట్టలు, అఖిలాండం, లడ్డూ విక్రయ కేంద్రం వంటి ప్రాంతాలు రద్దీగా మారిపోయాయి.

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న 15 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మే నెలలో రికార్డు స్థాయిలో  శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

మే మాసంలో రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు కావడం, విద్యాసంస్థలకు విరామం రావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు

తిరుమల వేంకటేశ్వరస్వామిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 గంటల నుంచి 30 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి