Home » Tirumala Tirupathi
దేశాభివృద్ధి కోసం పనిచేసే శక్తిసామర్య్థాలను ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్టు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి (Srinivasananda Saraswati) తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్ర సమాచార ...
టీడీఆర్ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం(ఆలయ శుద్ధి) నిర్వహించనున్నారు.
టాటా గ్రూప్స్ చైర్మన్ చంద్రశేఖరన్ శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చారు.
గతంలో తిరుమలకు వచ్చిన తెలంగాణ భక్తులు దర్శనం విషయంలో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల శ్రీవారిని ఆదివారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానాలను ఐదేళ్లుగా వైసీపీ జాగీరుగా మార్చేశా రు. తాజాగా బయటపడిన టీటీడీ ఐటీ విభాగం జనరల్ మేనేజర్ నియామక వ్యవహారం ఈ విషయాన్ని తెలియజేస్తోంది.
తిరుమలలోని శారదా మఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో సాధువులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
తిరుమల మొదటి ఘాట్రోడ్డులో శుక్రవారం సాయంత్రం ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. రోడ్డుకు అతి సమీపానికి ఏనుగులు రావడం కలకలం సృష్టించింది.