ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భారీ వర్షాలు.. సముద్రంలోకి చేరుతున్న వరద నీరు

ABN, Publish Date - Jul 24 , 2025 | 09:14 PM

ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో వైపు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరంతా సముద్రంలోకి చేరుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పరిస్థితి ఇలా ఉంది.

1/10

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన గోదావరి వరద నీరు.

2/10

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణం నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీటిని కిందకి వదిలారు.

3/10

దవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీటిని సముద్రంలోకి వదిలారు.

4/10

కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు అలలు ఉద్రిక్తంగా మారాయి. అవి తీరంలోని ఇళ్లలోకి ప్రవేశించాయి.

5/10

తీరాన్ని తాకుతోన్న సముద్రపు ఆలలు.

6/10

తీరానికి పోటెత్తుతోన్న ఆలలు.

7/10

కడప జిల్లాలో పెన్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

8/10

కర్ణాటక నుంచి భారీగా వరద నీరు ఈ నదిలో ప్రవేశిస్తోంది.

9/10

నదికి భారీగా వరద నీరు పోటెత్తింది.

10/10

పెన్నా నదికి వరద నీరు పోటెత్తింది. దీంతో నది ఉధృతిగా ప్రవహిస్తోంది.

Updated Date - Jul 24 , 2025 | 09:26 PM