ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పుట్టపర్తి సాయిబాబాతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - Nov 19 , 2025 | 11:02 AM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టపర్తిలో పర్యటిస్తున్నారు. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో మోదీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడంపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. శ్రీ సత్యసాయి అనుభూతులలో కొన్ని క్షణాలు అంటూ ట్వీట్ చేశారు.

1/5

శ్రీసత్యసాయి జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు పుట్టపర్తికి విచ్చేసిన ప్రధాని మోదీ.

2/5

సత్యసాయి బాబాతో వివిధ సందర్భాల్లో కలుసుకున్న ఫోటోలను ఎక్స్ వేదికగా ప్రధాని పంచుకున్నారు.

3/5

పుట్టపర్తిలో జరగబోయే శ్రీ సత్యసాయి బాబా జన్మ శతాబ్ది ఉత్సవాలకు హాజరవడానికి ఎదురుచూస్తున్నాను.

4/5

సత్యసాయి బాబా జీవితం, సమాజ సేవ పట్ల అచంచల నిబద్ధత, ఆధ్యాత్మిక విలువల ద్వారా సమాజానికి మార్గదర్శకత్వం అందించిన తీరు తరతరాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉంది.

5/5

బాబా మాటలు, ఉపదేశాలు, మానవతా సందేశాలు ఎల్లప్పుడూ నా మనసులో వెలుగునింపాయి అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

Updated Date - Nov 19 , 2025 | 11:33 AM