Home » Puttaparthi
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద శాడిస్ట్ అని.. ఇటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని.. పుట్టపర్తి శంఖారావం సభలో టీడీపీ ఇన్చార్జి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు పెట్టారన్నారు. ఒక్క రాజధాని కట్టలేని దద్దమ్మ 3 రాజధానులు కడతానంటే నమ్మడానికి జనం చెవిలో పూలు ఉన్నాయా? అని పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు.
Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో లోకేష్కు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్రీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. దర్శనానంతరం కొత్తచెరువులో జరిగే శంఖారావం కార్యక్రమంలో యువనేత పాల్గొననున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్తో హఠాన్మరణం చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ‘‘నిజం గెలివాలి’’ పేరుతో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థికి సాయం అందిస్తున్నారు.
Andhrapradesh: పుట్టపర్తి విమానాశ్రయం బయట ఎమ్మెల్సీ ఇక్బాల్కు (MLC Iqbal) చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలోకి వైసీపీ నేతలను తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.
శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.
పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుట తాగుబోతు వీరంగం సృష్టించాడు. రోడ్డుకు అడ్డంగా నడిచి వెళుతున్న తాగుబోతును పక్కకు వెళ్లాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టడంతో రెచ్చిపోయాడు.
అనంతపురం జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం పుట్టపర్తి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా వైయస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి పుట్టపర్తికి వస్తుండడంతో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
పుట్టపర్తిలో వినాయక నిమజ్జన మహోత్సవం (Vinayaka Nimajjana Mahotsavam) కనుల పండుగగా జరిగింది. పుట్టపర్తి (Puttaparthi) పట్టణంలో గణనాథులను ఊరేగించారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు.
రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం జగన తన బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్యను.. గుండెపోటుగా చిత్రీకరించారని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేట ర్ గుండుమల తిప్పేస్వామి వి మర్శించారు.