Home » Puttaparthi
క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్బాల్ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్-16 విభాగం 12వ ఫుట్ బాల్ బాలుర, బాలికల లీగల్ పోటీలను నిర్వహించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆయన ఆదివారం మండల పరిధిలోని సంకేపల్లి సమీపంలోని వీర నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహాశివ రాత్రిని పురస్కరించుకుని మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతం రెండోరోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడారు. ఈషా పౌండేషన ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంగా ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తిమ్మమాంబ బుర్రకథ వినిపిం చారు.
మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు కన్నుల పం డువగా సాగాయి. టీడీపీ నియో జకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ చొరవతో పాటు కూట మి నాయకులు పలు మార్లు చ ర్చలు జరిపి సమస్యను పరిష్క రించడంతో దేవాదాయశాఖ ఆ ధ్వర్యంలో ఉత్సవాలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశారు.
పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆది బయన్న డిమాండ్ చేశారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏపీటీఎఫ్ జోనల్ సమా వేశం నిర్వహించారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మండలపరిధిలోని తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను ఎస్సీ సతీష్కు మార్ శనివారం పరిశీలించారు. మండలపరిధిలోని గూటిబైలు గ్రామం వద్ద వెలసిన తిమ్మమాంబ ఉత్సవాలు శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
మండలంలోని మల్లాకాల్వ గ్రామంలో సత్యసాయి తాగునీటి ట్యాంకు వద్ద పాచిపట్టి ఆధ్వానంగా ఉంది. ట్యాంకు కొళాయిల వద్ద పాచిపట్టి ఉండటంతో జారిపడుతున్నామని ఆ గ్రామస్థులు తెలిపారు. తాగునీటి ట్యాంకు వద్ద శుభ్రం చేయకపోవడంతో, అక్కడ ఏర్పడిన అపరిశుభ్రతను తాగునీరు పట్టుకునేందుకు వెళ్లే మహిళలు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం నుంచి జరగను న్నాయి. ఆదివారం ఉదయం 7గంటల నుంచి 11గంటల వరకు గణపతి పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభి షేకం, హోమం నిర్వహించి స్వామి వారిని అలంకరిస్తారు.
స్థానిక ఐసీడీఎస్ ప్రా జెక్టులో గతంలో పనిచేస్తున్న సీడీపీఓ, మరో ఓట్సోర్సింగ్ ఉద్యోగిపై వ చ్చిన ఆరోపణలపై శుక్రవారం అర్జేడీ రోహిణి విచారణ చేపట్టారు. కా ర్యాలయంలో అంగనవాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందితో వారిపై విచా రణ జరిపారు.
కాకిముట్టని క్షేత్రంగా పేరు గాంచిన మండలపరిధిలోని చిల్లవారిపల్లి కాటకోటేశ్వరస్వామి కేత్రం మ హా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఆర్డీఓ మహేశ, డీఎస్పీ హే మంతకుమార్, టీడీపీ ఽనియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్, పలు మార్లు గ్రామస్థులతో చర్చించి ఈ ఏడాది ప్రశాంత వాతావరణంలో ఉ త్సవాలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించారు.