Home » Puttaparthi
రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్నాలజీ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఒక శక్తి కేంద్రంగా మారే ప్రయాణంలో ఏఎంసీఏ ప్రాజెక్టు కీలకమైన మైలురాయి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభివర్ణించారు.
ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల తయారీకి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయాన్ని మంత్రి నారా లోకేశ్ సందర్శించారు. సాయి కుల్వంత్ మందిరంలోని శ్రీ భగవాన్ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్ను అధికారులు గురువారం విడుదల చేశారు.
జనసేన పార్టీలో సభ్యత్వం లేనివారికి ఎలాంటి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు లభించవని హిందూపురం పార్లమెంట్ జనసేన సమన్వయకర్త షేక్రియాజ్ తెలిపాడు.
మండలంలోని గోవిం దవాడ గ్రామంలో వెలసిన ఎణ్ణే రంగనాథేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగం గా మంగళవారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవం అంగరం గ వైభవంగా సాగింది. ఆలయంలో ఉదయం స్వామికి పంచామృతాభి షే కం చేసి పుష్పాలంకరణ చేశారు.
క్రీడలలో అంత ర్జాతీయ స్థాయిలో రాణించాలని ఫుట్బాల్ అసోసియేషన పట్టణ అధ్యక్షుడు సంధారాఘవ క్రీడాకా రులకు సూచించారు. స్థానిక ప్ర భుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఆదివారం అండర్-16 విభాగం 12వ ఫుట్ బాల్ బాలుర, బాలికల లీగల్ పోటీలను నిర్వహించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆయన ఆదివారం మండల పరిధిలోని సంకేపల్లి సమీపంలోని వీర నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మహాశివ రాత్రిని పురస్కరించుకుని మండలంలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను ప్రాంతం రెండోరోజు ఆదివారం భక్తులతో కిటకిటలాడారు. ఈషా పౌండేషన ఆధ్వర్యంలో ఉత్సవాలను అత్యంగా ఘనంగా నిర్వహించారు. సాయంత్రం తిమ్మమాంబ బుర్రకథ వినిపిం చారు.
మండలంలోని కాటకోటేశ్వర క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు కన్నుల పం డువగా సాగాయి. టీడీపీ నియో జకవర్గం ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ చొరవతో పాటు కూట మి నాయకులు పలు మార్లు చ ర్చలు జరిపి సమస్యను పరిష్క రించడంతో దేవాదాయశాఖ ఆ ధ్వర్యంలో ఉత్సవాలకు అన్ని ఏ ర్పాట్లు పూర్తిచేశారు.