Minister Nara Lokesh: తిరుపతి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన
ABN, Publish Date - Oct 08 , 2025 | 07:55 AM
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం నాడు పర్యటించారు. తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం నాడు పర్యటించారు.
తన పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఇటీవల పరమపదించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు.
సుబ్రహ్మణ్యం నాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి లోకేష్.. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.
పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న నారా లోకేష్.
పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు కుటుంబ సభ్యులకి ధైర్యం చెబుతున్న మంత్రి లోకేష్.
ప్రజల సమస్యలని అడిగి తెలుసుకుంటున్న మంత్రి నారా లోకేష్.
మహిళలతో అప్యాయంగా మాట్లాడుతున్న లోకేష్.
వినతులు స్వీకరిస్తున్న లోకేష్.
ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్.
మహిళ సమస్యని వింటున్న మంత్రి లోకేష్.
ప్రజలకు అభివాదం చేస్తున్న మంత్రి నారా లోకేష్.
నేతలతో మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్.
Updated Date - Oct 08 , 2025 | 08:04 AM