ఉప రాష్ట్రపతితో మంత్రి లోకేష్ భేటీ
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:50 PM
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో లోకేష్ భేటీ అయ్యారు. అయితే మర్యాద పూర్వకంగానే ఉపరాష్ట్రపతిని కలిసినట్లు లోకేష్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి లోకేష్తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి తదితరులు ఉన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువతో కప్పి సన్మానించారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో మంత్రి లోకేష్ భేటీ.. ఇంకా కూటమి ఎంపీలు..
జగదీప్ ధన్కర్తో భేటీ అనంతరం మంత్రి లోకేష్.. కూటమి ఎంపీల గ్రూప్ ఫోటో..
ఉపరాష్ట్రపతికి తిరుమల శ్రీవారి మెమెంటోను బహూకరిస్తున్న లోకేష్ బృందం..
వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్కు బుక్లెట్ అందజేస్తున్న మంత్రి లోకేష్...
Updated Date - Jun 18 , 2025 | 12:50 PM