ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kaveri Kurnool Bus Accident: దారుణం.. సజీవదహనమయిన 20 మంది.!

ABN, Publish Date - Oct 24 , 2025 | 10:20 AM

కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

1/7

కర్నూలు జిల్లాలో కావేరీ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం

2/7

ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు

3/7

బస్సును బైకు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

4/7

20 మందికి పైగా మృతి చెందినట్టు సమాచారం

5/7

ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD01 N9490

6/7

కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన

7/7

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం

Updated Date - Oct 24 , 2025 | 10:20 AM