ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CII Partnership Summit 2025: విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌

ABN, Publish Date - Nov 14 , 2025 | 01:44 PM

విశాఖలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌ ఘనంగా ప్రారంభమైంది. ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

1/7

విశాఖలో ఘనంగా ప్రారంభమైన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌

2/7

సదస్సును ప్రారంభించిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్

3/7

ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు

4/7

ఏపీలో పరిశ్రమలు, ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి భూమి కొరత లేదని, వారికి వేగంగా భూములు కేటాయిస్తున్నామని తెలిపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

5/7

రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని ధీమా వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్

6/7

భాగస్వామ్య సదస్సుకు ముందురోజే భారీగా ఎంవోయూలు

7/7

25 సెషన్లలో వివిధ అంశాలపై కీలక చర్చలు

Updated Date - Nov 14 , 2025 | 01:49 PM