Ayyannapatrudu: బార్బడోస్లో కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు.. పాల్గొన్న అయ్యన్నపాత్రుడు
ABN, Publish Date - Oct 10 , 2025 | 07:45 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బార్బడోస్లో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నారు. ఈ క్రమంలో బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భాగంగా గురువారం జరిగిన ‘పార్లమెంటరీ స్కృటినీ ఫర్ ఇంప్రూవ్డ్ డెమోక్రసీ’ అనే అంశంపై అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బార్బడోస్లో జరిగిన 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్నారు.
ఈ క్రమంలో బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో జరుగుతున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో భాగంగా గురువారం జరిగిన ‘పార్లమెంటరీ స్కృటినీ ఫర్ ఇంప్రూవ్డ్ డెమోక్రసీ’ అనే అంశంపై అయ్యన్నపాత్రుడు ప్రసంగించారు.
ఆకట్టుకుంటున్న బార్బడోస్ పార్లమెంట్
‘ప్రజల చేత, ప్రజల కోసం.. ప్రజలే పాలకులు’ అనే స్ఫూర్తితో రూపొందించబడిన భారత రాజ్యాంగమే ప్రజాస్వామ్యానికి పునాది అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
అంతకుముందు.. బ్రిడ్జ్టౌన్కు వెళ్తున్న క్రమంలో భారత ప్రతినిధుల గౌరవార్థం యూకేలోని భారత హై కమిషనర్ లండన్లోని ఇండియా హౌస్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో అయ్యన్నపాత్రుడు
Updated Date - Oct 10 , 2025 | 07:48 AM