Home » AP Assembly Speaker
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎనిమిది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి .
సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.
శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్ల ఆధ్వర్యంలో 2025 నుంచి 2026కు ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్తో ఆయన వాగ్వాదం జరిగింది
రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి, గాయాలు ఎలా ఉంటాయో కూడా తెలియదని విచిత్ర సమాధానం ఇచ్చారు. గైనకాలజిస్టినని చెప్పిన ఆమెపై దర్యాప్తు అధికారి అసహనం వ్యక్తం చేశారు
రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో, గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఆమెపై ఒత్తిడి చేసిన నేతలు, తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో ఆ నేతకు కూడా సంబంధాలున్నాయి
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు నిర్వహించాలన్న తన లక్ష్యాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలనీ ఆయన చెప్పారు
హైకోర్టు శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కస్టడీ వ్యవహారంలో నిందితుడు తులసిబాబుకు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆయన దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది