• Home » AP Assembly Speaker

AP Assembly Speaker

ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం

ఏపీ అసెంబ్లీలో ఏఐ ఆధారిత అటెండెన్స్.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం

ఏపీ అసెంబ్లీలో గురువారం నుంచి ఏఐ ఆధారిత అటెండెన్స్ నుంచి అమల్లోకి వస్తుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. వివిధ పెద్ద కంపెనీల సీఈఓలు కూడా బయోమెట్రిక్ విధానం అనుసరిస్తున్నారని తెలిపారు.

మార్చి 7వరకు అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ

మార్చి 7వరకు అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.

AP Assembly Sessions:  ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

AP Assembly Sessions: ముగిసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఎనిమిది రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి .

Ayyanna Patrudu  on women Leadership: అన్ని రంగాల్లో మహిళలు టాప్.. అయ్యన్న ప్రశంసలు

Ayyanna Patrudu on women Leadership: అన్ని రంగాల్లో మహిళలు టాప్.. అయ్యన్న ప్రశంసలు

సమాజం గురించి మహిళను ఎడ్యుకేట్ చేస్తే ఏ గ్రామమైనా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉద్ఘాటించారు. సురక్షిత సమాజ నిర్మాణం ఏ రాష్ట్రానికైనా ముఖ్యమని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు.

Ayyannapatrudu Criticizes on Jagan: జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు

Ayyannapatrudu Criticizes on Jagan: జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

AP Assembly Speaker : ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది : అయ్యన్న పాత్రుడు

AP Assembly Speaker : ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది : అయ్యన్న పాత్రుడు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు

AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు

శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ల ఆధ్వర్యంలో 2025 నుంచి 2026కు ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్‌తో గొడవ

Raghurama Krishna Raju: చిల్లర రాజకీయాలు వద్దన్నందుకే జగన్‌తో గొడవ

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు 2019లో జగన్‌తో జరిగిన గొడవను వివరించారు. కోడెల శివప్రసాదరావు గురించి చిల్లర రాజకీయాలు చెయ్యకుండా మాట్లాడటానికి జగన్‌తో ఆయన వాగ్వాదం జరిగింది

Dr Prabhavati: గాయాలెలా ఉంటాయో  తెలియదు

Dr Prabhavati: గాయాలెలా ఉంటాయో తెలియదు

రఘురామకృష్ణరాజు చిత్రహింసల కేసులో విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి, గాయాలు ఎలా ఉంటాయో కూడా తెలియదని విచిత్ర సమాధానం ఇచ్చారు. గైనకాలజిస్టినని చెప్పిన ఆమెపై దర్యాప్తు అధికారి అసహనం వ్యక్తం చేశారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి