ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విజయవాడ‌‌లో 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Apr 25 , 2025 | 07:26 AM

విజయవాడలో గురువారం నాడు మంత్రి నారాయణ చిన్న కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

1/10

విజయవాడలో గురువారం నాడు మంత్రి నారాయణ చిన్న కుమార్తె శరణి రచించిన 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ జరిగింది.

2/10

ఈ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

3/10

కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం చంద్రబాబు

4/10

కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

5/10

'మైండ్ సెట్ షిఫ్ట్' మొదటి పుస్తకాన్ని చిరంజీవికి సీఎం చంద్రబాబు అందించారు.

6/10

రాజకీయాల్లో చంద్రబాబు, సినిమాల్లో తాను రాణించామంటే పాజిటివ్ ఆలోచన..‌మన మైండ్‌సెట్ కారణమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

7/10

వివిధ ప్రాంతాల్లో నారాయణ కుమార్తె శరణి పర్యటించి, పలువురు వ్యక్తులను పరిశీలించి 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకాన్ని రచించారు.

8/10

మైండ్‌సెట్ అనేది ప్రతి మనిషిలో కీలకంగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పాజిటివ్‌గా ఆలోచన చేయాలని ఎం చంద్రబాబు సూచించారు.

9/10

శరణి చిన్న వయసులోనే పాజిటివ్‌గా ఉండబట్టే ఈరోజు ఇలా నిలబడ్డారని సీఎం చంద్రబాబు అన్నారు.

10/10

నారాయణ విద్యా సంస్థలు ఒక బ్రాండ్ అని.. ఆర్డినరీ స్టూడెంట్‌లను ఎక్స్‌ట్రా ఆర్డినరీగా మారుస్తారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.

Updated Date - Apr 25 , 2025 | 07:39 AM