16వ ఆర్థిక సంఘం సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ..
ABN, Publish Date - Apr 17 , 2025 | 07:28 AM
అమరావతి: రాష్ట్రంలో పర్యటనకు వచ్చిన పనగారియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం సభ్యులతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఫైనాన్స్ బృందానికి స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు..
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా బృందంతో భేటీ అయిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో సీఎం చంద్రబాబు భేటీ.. ప్రసంగిస్తున్న దృశ్యం..
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించిన సీఎం చంద్రబాబు
సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘానికి సచివాలయం మొదటి బ్లాక్ వద్ద స్వయంగా స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాకు షేక్హ్యాండ్ ఇస్తూ స్వాగతం పలుకుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సచివాలయంలో కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులతో సమావేశమైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు
Updated Date - Apr 17 , 2025 | 07:28 AM