Supreme Court: రాజ్ కసిరెడ్డి అరెస్టుపై సుప్రీం విచారణ వాయిదా
ABN, Publish Date - May 15 , 2025 | 03:21 AM
ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అరెస్టుపై సుప్రీం కోర్టు విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. ఆ సమయంలో అరెస్టుపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వానికి నోటీసులు.. 19లోగా వివరణ ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ, మే 14(ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి అరెస్టుకు సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. ఆలోగా అరెస్టుపై వివరణ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణంలో తన కుమారుడుకి రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి పిటిషన్ వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 15 , 2025 | 03:21 AM