Home » National
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి లోక్సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును ముస్లింలకు పంచుతుందని రాజస్థాన్ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలతో మొదలుపెట్టి దాదాపుగా అదే అంశంపై ప్రధాని మోదీ
‘కాంగ్రెస్ వస్తే.. బతికున్నా పన్ను.. చచ్చినా పన్ను వసూలు చేస్తుంది. జీవితకాలమంతా కష్టపడి, చెమటోడ్చి తమ పిల్లల కోసం కూడబెట్టుకున్న మధ్యతరగతి ప్రజల ఆస్తులను దోచుకుంటుంది
కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.
కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరెమత్కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిరంజన్ కూతురు నేహా దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత కార్పొరేటర్ నిరంజన్ ఇంటికి మంత్రి హెచ్ కే పాటిల్ వెళ్లారు.
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
సుప్రీంకోర్టులో యోగా గురువు రాందేవ్ బాబాకు చుక్కెదురైంది. రాందేవ్ బాబాకు చెందిన పతంపలి యోగ్ పీఠ్ ట్రస్ట్ రూ.4.5 కోట్లు చెల్లించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం అలహాబాద్ కస్టమ్స్ ఎక్సైజ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.
Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్లోనూ బ్లాక్ బాక్స్(Black Boxes) ఏర్పాటు చేయాలని..
భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ చానెల్(Doordarshan) తన లోగోను(Doordarshan Logo) మార్చుకుంది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి(Orange) మారింది. ఏప్రిల్ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా డీడీ న్యూస్ ప్రకటించింది. ఈ సందర్భంగా...
ఆ దుర్మార్గుడి చేతిలో ఆ యువతి చూసింది మాటల్లో చేప్పలేనంత నరకం!! ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడటమే కాదు.. బెల్టు, నీళ్ల పైపుతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆమె ఒళ్లంతా పచ్చి పండులా తయారైతే.. ఆ గాయాల మీద కారం పొడి చల్లి పైశాచిక ఆనందం పొందాడు. ఆమె పట్ల ఈ దారుణ చేష్టలను..