• Home » National

National

Census: ఈసారి జనగణనతోపాటు కులగణన కూడా.. ఆరు నెలలపాటు లెక్కింపు

Census: ఈసారి జనగణనతోపాటు కులగణన కూడా.. ఆరు నెలలపాటు లెక్కింపు

జనగణనకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెండు దశల్లో జరగబోయే ఈ జనగణన 2026 అక్టోబర్ 1న ప్రారంభమై మార్చి 1, 2027న ముగియబోతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది.

Breaking News: జనగణనపై కేంద్రం గెజిట్‌ విడుదల

Breaking News: జనగణనపై కేంద్రం గెజిట్‌ విడుదల

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Modi Cyprus Visit: సైప్రస్‌ చేరిన ప్రధాని మోదీ

Modi Cyprus Visit: సైప్రస్‌ చేరిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సైప్రస్‌ చేరుకున్నారు. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడౌలీడెస్‌ స్వయంగా లర్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి మోదీకి స్వాగతం పలకడం విశేషం.

Education Policy: విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు ఇక ఇండియాలో

Education Policy: విదేశీ వర్సిటీల క్యాంపస్‌లు ఇక ఇండియాలో

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, కెనడా తదితర దేశాలకు వెళుతున్న భారతీయ విద్యార్థులు ఇక విదేశాలకు వెళ్లనక్కర్లేదు. త్వరలో ప్రసిద్ధ విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంప్‌సలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.

Education Report: ప్రపంచంలో బడికెళ్లని పిల్లలు 27.2 కోట్లు

Education Report: ప్రపంచంలో బడికెళ్లని పిల్లలు 27.2 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా పాఠశాలకు వెళ్లని పిల్లల సంఖ్య ప్రస్తుతం దాదాపు 27.2 కోట్లుగా ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన యునెస్కో గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మానిటరింగ్‌ టీమ్‌ (జీఈఎం) తాజా నివేదిక పేర్కొంది.

Pune: నదిలో కూలిన ఇనుప వంతెన..

Pune: నదిలో కూలిన ఇనుప వంతెన..

మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఇంద్రాయణి నదిపై ఇనుప వంతెన కూలిపోయుంది. కుందమాల గ్రామంలో నదిపై నడక దారి కోసం ఏర్పాటు చేసిన ఈ ఇనుప వంతెన ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది.

Breaking News: ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన

Breaking News: ఇంద్రాయణి నదిపై కుప్పకూలిన వంతెన

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Maharashtra: జిప్‌లైన్ తెగడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలిక.. షాకింగ్ వీడియో వైరల్

Maharashtra: జిప్‌లైన్ తెగడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలిక.. షాకింగ్ వీడియో వైరల్

జిప్‌లైన్ తెగడంతో ఓ బాలిక 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడి గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

దొరికిన బ్లాక్ బాక్స్

దొరికిన బ్లాక్ బాక్స్

Ahmedabad Plane Crash: అత్యంత విషాదకరమైన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రధానంగా బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. బ్లాక్ బాక్స్‌‌లో ఎంత మేరకు సమాచారం ఉందనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత..

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. రెండు నెలల తర్వాత..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి