ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Railways: రద్దు చేసిన రైలు టికెట్లపై రీఫండ్‌ పెంపు

ABN, Publish Date - Jul 07 , 2025 | 02:54 AM

రైలు టికెట్లను రద్దు చేసినప్పుడు ఇచ్చే రీఫండ్‌ మొత్తాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే యోచిస్తోంది.

న్యూఢిల్లీ, జూలై 6: రైలు టికెట్లను రద్దు చేసినప్పుడు ఇచ్చే రీఫండ్‌ మొత్తాన్ని పెంచేందుకు భారతీయ రైల్వే యోచిస్తోంది. టికెట్లపై ‘క్లర్కేజీ’ చార్జీ తగ్గింపు లేదా పూర్తిగా తొలగించే అంశాన్ని పరిశీలిస్తోంది. వెయింటింగ్‌ లిస్టు, ఆర్‌ఏసీ టికెట్లను రద్దు చేసుకున్నప్పుడు ఈ చార్జీలు మినహాయించుకొని ప్రయాణికులకు డబ్బులు వాపసు ఇస్తున్నారు.

Updated Date - Jul 07 , 2025 | 02:54 AM