Home » Indian Railways
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రికార్డుస్థాయి కేటాయింపులు జరిగాయని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ తెలిపారు.
రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..
సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.
తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ అమృత్ భారత్ రైలు నడవబోతోంది. జనవరి 23, 2026న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
అడ్వాన్స్గా రైలు టిక్కెట్స్ బుక్ చేసుకునేవారికి ఓ కీలక అప్డేట్. ఏఆర్పీ తొలి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12.00 గంటల వరకూ ఆధార్ వెరిఫైడ్ యూజర్లు టిక్కెట్స్ బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.
త్వరలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుంది. ఈ రైల్లో సామాన్యులకు పెద్ద పీట వేసేలా పలు నిబంధనలను అమలు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో రైళ్ల వేగాన్ని మరింత పెంచారు. కనిష్టంగా 10 నిమిషాల నుంచి గరిష్టంగా 150 నిమిషాల ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా రైళ్ల సమయాలను రీ షెడ్యూల్ చేశారు..
ఇతర రవాణా సదుపాయాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చాలా చవకగా, సురక్షితంగా ఉంటుంది. మన దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ ఉంది. చాలా హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి మీకు ఏమైనా తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన భారతీయ రైల్వే వ్యవస్థలో సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. రైలు పట్టాల పక్కన సిల్వర్ బాక్స్లను మీరు చూసే ఉంటారు. అవి భద్రత విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలుసా?
అర్బన్ ప్రాంతాల్లో రైల్వే నెట్వర్క్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. 2030 కల్లా సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.