• Home » Indian Railways

Indian Railways

ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి..

ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి..

ట్రైన్‌లో ప్రయాణిస్తూ మీ వస్తువులేమైనా మర్చిపోయారా? పోయిన/మర్చిపోయిన వస్తువులను ఎలా రాబట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారా? టెన్షన్ పడకండి. రైలు ప్రయాణంలో మీ వస్తువులు ఏమైనా మర్చిపోతే వెంటనే ఈ పని చేయండి. మీ వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి..

తెలంగాణకు 8 కొత్త రైళ్లు.. ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఏ స్టేషన్ల నుంచి నడుస్తాయంటే..

తెలంగాణకు 8 కొత్త రైళ్లు.. ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు ఏ స్టేషన్ల నుంచి నడుస్తాయంటే..

రైల్వే మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను తెలంగాణకు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

వందేభారత్ రైలు భోజనంలో పురుగులు.. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా

వందేభారత్ రైలు భోజనంలో పురుగులు.. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షలు జరిమానా

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. అతడికి అందించిన భోజనంలో పురుగులు కనిపించాయి. దీంతో రైల్వే శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఆర్‌సీటీసీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.

రైల్వే టికెట్‌ రద్దు నిబంధనల్లో మార్పు..

రైల్వే టికెట్‌ రద్దు నిబంధనల్లో మార్పు..

రైల్వే టికెట్ల రద్దు నిబంధనలను భారతీయ రైల్వే సవరించింది. రైలు బయలుదేరడానికి ముందు సమయాన్ని బట్టి టికెట్‌ రద్దు చేసినప్పుడు రిఫండ్‌ ఎంత మొత్తం ప్రయాణికులకు చెల్లిస్తారో వెల్లడించింది...

రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఇకపై 5 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు..

రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్.. ఇకపై 5 నిమిషాల ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు..

భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ట్రైన్ బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందు వరకూ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవకాశం కల్పించనుంది.

వందే భారత్‌ స్లీపర్‌, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ

వందే భారత్‌ స్లీపర్‌, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా పునరుద్ధరణ

వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లల్లో ఎమర్జెన్సీ బెర్త్‌ల కేటాయింపు విధానాన్ని పునరుద్ధరిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయి కేటాయింపులు: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రికార్డు స్థాయి కేటాయింపులు: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్

కేంద్ర బడ్జెట్‌‌లో ఏపీకి రికార్డుస్థాయి కేటాయింపులు జరిగాయని వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ తెలిపారు.

రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని

రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని

రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..

రైళ్లలో టాయిలెట్ల కోసం ఓ వ్యక్తి లెటర్.. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

రైళ్లలో టాయిలెట్ల కోసం ఓ వ్యక్తి లెటర్.. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్..

తెలుగు రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ఈ అమృత్ భారత్ రైలు నడవబోతోంది. జనవరి 23, 2026న కేరళలోని తిరువనంతపురం నుంచి ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి