• Home » Indian Railways

Indian Railways

India slowest train: ఐదు గంటల్లో కేవలం 46 కి.మీ.. దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు గురించి తెలుసా..

India slowest train: ఐదు గంటల్లో కేవలం 46 కి.మీ.. దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు గురించి తెలుసా..

ఇతర రవాణా సదుపాయాలతో పోల్చుకుంటే రైలు ప్రయాణం చాలా చవకగా, సురక్షితంగా ఉంటుంది. మన దేశంలోని దాదాపు ప్రతి ప్రాంతానికి రైల్వే కనెక్షన్ ఉంది. చాలా హై స్పీడ్ రైళ్లు ఉన్నాయి. అయితే మన దేశంలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే రైలు గురించి మీకు ఏమైనా తెలుసా?

Railway track silver box: రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..

Railway track silver box: రైలు పట్టాల పక్కన సిల్వర్ పెట్టెలు ఎందుకుంటాయి.. వీటి ఉపయోగం ఏంటి..

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన భారతీయ రైల్వే వ్యవస్థలో సామాన్య ప్రజలకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. రైలు పట్టాల పక్కన సిల్వర్ బాక్స్‌లను మీరు చూసే ఉంటారు. అవి భద్రత విషయంలో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో తెలుసా?

Railways Urban Infrastructure: గుడ్ న్యూస్..  రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..

Railways Urban Infrastructure: గుడ్ న్యూస్.. రైల్వే శాఖ సమగ్ర ప్రణాళిక.. 2030 కల్లా..

అర్బన్ ప్రాంతాల్లో రైల్వే నెట్‌వర్క్ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రైల్వే శాఖ నడుం బిగించింది. 2030 కల్లా సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది.

Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

భారతీయ‌రైల్వే ప్రపంచంలోనే అతి‌పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు,ఉపాధి పనుల కోసం వెళ్లేవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిస్తుంటారు.

IndiGo Crisis - Special Trains: ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం

IndiGo Crisis - Special Trains: ఇండిగో విమానాల రద్దు.. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు సిద్ధం

ఇండిగో విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అండగా రైల్వే శాఖ రంగంలోకి దిగింది. పలు మార్గాల్లో అదనపు రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రైళ్లకు అదనపు ఏసీ బోగీలను జోడించింది. రాబోయే రోజుల్లో వీటిని మరింత విస్తరిస్తామని అధికారులు తెలిపారు.

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 4 కొత్త వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. 4 కొత్త వందే భారత్‌ రైళ్లు!

దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.

Indian Railway: రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

Indian Railway: రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

మొంథా తుపాన్ నేపథ్యంలో 43 ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది. అయితే పలు రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని గమనించాలని ప్రయాణికులకు సూచించింది.

Amritsar-Saharsa Garib Rath Fire: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..

Amritsar-Saharsa Garib Rath Fire: గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..

అమృత్‌సర్-సహర్సా ఎక్స్‌ప్రెస్ రైల్లోని ఓ బోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా బోగీ మొత్తం దగ్ధమైపోయింది. శనివారం శిర్హింద్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. పొగలు మొదలైన వెంటనే గుర్తించిన అధికారులు ప్రభావిత కోచ్‌లోని ప్రయాణికులను ఇతర కోచ్‌లకు తరలించారు. మంటల్లో చిక్కుకుని మూడు బోగీలు దెబ్బతిన్నాయి.

Phone Snatching: రైల్లో కిటికీ పక్కన మహిళ.. ప్లాట్‌ఫాంపై పోలీసు సడెన్‌గా ఆమె ఫోన్ లాక్కోవడంతో..

Phone Snatching: రైల్లో కిటికీ పక్కన మహిళ.. ప్లాట్‌ఫాంపై పోలీసు సడెన్‌గా ఆమె ఫోన్ లాక్కోవడంతో..

రైల్లో చోరీలు జరిగే తీరుపై ఆర్పీఎఫ్ అధికారి ఓ మహిళకు ఎన్నడూ మర్చిపోలేని విధంగా అవగాహన కల్పించిన తీరు ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ వైరల్ వీడియో చూసిన జనాలు ఆ ఆర్పీఎఫ్ అధికారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Railway Tickets New Policy: కన్ఫర్మ్‌డ్ టిక్కెట్లల్లో ప్రయాణ తేదీ మార్పుకు ఛాన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Railway Tickets New Policy: కన్ఫర్మ్‌డ్ టిక్కెట్లల్లో ప్రయాణ తేదీ మార్పుకు ఛాన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

కన్ఫర్మ్‌డ్ టిక్కెట్స్ ఉన్న ప్యాసెంజర్లు తమ జర్నీ తేదీని ఉచితంగా మరో రోజుకు మార్చుకునే అవకాశం లభించనుంది. ఈ మేరకు రైల్వేకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి