• Home » Indian Railways

Indian Railways

రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

రైల్వే ప్రయాణికులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

రైల్వే ప్రయాణికుల ఆత్మగౌరవం, భద్రత, ప్రమాద పరిహారానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపై ప్రయాణికులను 'రెండవ తరగతి ప్రయాణికులు' అని సంబోధించవద్దని రైల్వే శాఖను ఆక్షేపించింది.

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త సిస్టమ్‌‌ను అందుబాటులోకి తెస్తున్న IRCTC

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త సిస్టమ్‌‌ను అందుబాటులోకి తెస్తున్న IRCTC

రైలు ప్రయాణికులకు IRCTC గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై తత్కాల్ టికెట్ల బుకింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన, సర్వర్ క్రాష్‌లతో తలపట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరింత వేగంగా, సులువుగా టికెట్లు బుక్ చేసుకునేలా సరికొత్త డిజైన్‌తో కూడిన కొత్త IRCTC వెబ్‌సైట్‌ను తీసుకొస్తోంది.

రైల్లో మంగళసూత్రం చోరీ.. దంపతులకు రూ.70 వేల పరిహారం

రైల్లో మంగళసూత్రం చోరీ.. దంపతులకు రూ.70 వేల పరిహారం

రైలు ఏసీ బోగీలో మంగళసూత్రం చోరీ అయిన ఘటనలో ఓ జంటకు నార్తర్న్ రైల్వే రూ.70 వేల పరిహారం చెల్లించాలని పంజాబ్‌లోని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

కదులుతున్న రైలులో పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ..

కదులుతున్న రైలులో పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ వివరణ..

కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కదులుతున్న రైలు కోచ్‌లో పూజారి మంత్రోచ్చారణ చేస్తుండగా, పలువురు భక్తులు చుట్టూ కూర్చున్నారు.

రైల్లో కొత్త జంట కోసం హనీమూన్ సూట్.. టీటీఈ సస్పెండ్..

రైల్లో కొత్త జంట కోసం హనీమూన్ సూట్.. టీటీఈ సస్పెండ్..

రైలులోని ఓ ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను ఓ జంట హనీమూన్ సూట్‌లా మార్చుకుంది. బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్‌, లైట్లతో క్యాబిన్‌ను తమకు నచ్చినట్టు అలంకరించుకుంది. అందుకోసం ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను కూడా నియమించుకుంది.

జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే

జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న భారతీయ రైల్వే

భారత రైల్వే రంగంలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలును ప్రధాని నరేంద్ర మోదీ జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్నారు.

 త్వరలోనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం:  రైల్వే బోర్డు చైర్మన్

త్వరలోనే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తాం: రైల్వే బోర్డు చైర్మన్

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయ్యాయని ఇండియా రైల్వే బోర్డు చైర్మన్ సతీశ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే ఈ కోచ్ ఫ్యాక్టరిని ప్రారంభిస్తామని తెలిపారు.

జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..

జులై 1 నుంచి కొత్త రూల్స్.. టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తే..

జులై 1 నుంచి భారతీయ రైల్వే (Indian Railways) కొత్త నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై విధించే కనీస జరిమానాను ప్రస్తుతం ఉన్న రూ.250 నుంచి రూ.500కు పెంచాలని నిర్ణయించింది.

ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన  రైళ్లు!

ఒకే ట్రాక్‌పైకి ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రద్దీగా ఉండే 'ఝార్పడ వంతెన' సమీపంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. లోకో పైలట్లు సకాలంలో స్పందించడంతో ఒక పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.

ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి..

ట్రైన్‌లో మీ వస్తువులు మర్చిపోయారా? వెంటనే ఇలా చేయండి..

ట్రైన్‌లో ప్రయాణిస్తూ మీ వస్తువులేమైనా మర్చిపోయారా? పోయిన/మర్చిపోయిన వస్తువులను ఎలా రాబట్టుకోవాలో తెలియక సతమతం అవుతున్నారా? టెన్షన్ పడకండి. రైలు ప్రయాణంలో మీ వస్తువులు ఏమైనా మర్చిపోతే వెంటనే ఈ పని చేయండి. మీ వస్తువులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ కథనం చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి