Ajit Doval: ఉద్రిక్తత పెంచే యత్నం చేస్తే గట్టిగా బదులిస్తాం
ABN, Publish Date - May 08 , 2025 | 05:06 AM
పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెంచితే మరింత గట్టిగా ప్రతిస్పందించడానికి భారత్ సిద్ధంగా ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఇతర దేశాల భద్రతా సలహాదారులకు ఆపరేషన్ సిందూర్ గురించి వివరించినట్లు ఆయన తెలిపారు.
పాక్ విషయంలో అజిత్ డోభాల్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మే 7: పాకిస్థాన్ కనుక ఉద్రిక్తతలు పెంచితే మరింత గట్టిగా బదులు చెప్పేందుకు సిద్ధమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, సౌదీ అరేబియా, జపాన్, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులకు ఆయన ఆపరేషన్ సిందూర్ గురించి వివరించారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని, పరిస్థితులను తీవ్రతరం చేసేందుకు పాక్ యత్నిస్తే మరింత తీవ్రంగా ప్రతిస్పందన ఉంటుందన్నారు. రానున్న రోజుల్లోనూ ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటామని వారికి వివరించారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 05:06 AM