ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rajnath Singh: సైన్యం చరిత్ర సృష్టించింది

ABN, Publish Date - May 08 , 2025 | 05:08 AM

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత సైన్యం చరిత్ర సృష్టించిందని తెలిపారు. పౌరులపై ఇబ్బంది లేకుండా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసిన ఈ ఆపరేషన్‌ భారత సైనికుల శక్తిని ప్రపంచానికి చూపించిందన్నారు.

న్యూఢిల్లీ, మే 7: ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత సైన్యం చరిత్ర సృష్టించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. ఉగ్రవాదానికి దీటైన జవాబిచ్చే హక్కును భారత్‌ ఉపయోగించుకుందన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పౌరులకు ఇబ్బం ది కలగకుండా, ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా కచ్చితత్వంతో ఆపరేషన్‌ నిర్వహించినట్లు రాజ్‌నాథ్‌ చెప్పారు. పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనపెట్టుకున్న వారినే ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా మట్టుబెట్టామన్నారు. ఇది భారత సైనికుల సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు.


ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ అప్రమత్తమైన తెలంగాణ.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆదేశాలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం

Read More Business News and Latest Telugu News

Updated Date - May 08 , 2025 | 05:08 AM