ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Inter Classes Start 2025: నేటి నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం

ABN, Publish Date - Jun 02 , 2025 | 03:46 AM

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ కాలేజీలు నేడు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు ఎంబైపీసీ కోర్సు అవకాశం కల్పించారు.

  • పాఠ్యపుస్తకాల పంపిణీ కూడా నేడే

  • ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబైపీసీ

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ కాలేజీలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది నుంచి విద్యా సంవత్సరం సమయాల్లో ఇంటర్‌ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం జూన్‌ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా ఈ ఏడాది ఏప్రిల్‌ 1నే ప్రారంభించారు. ఏప్రిల్‌ 1 నుంచి 23 వరకు తరగతులు నిర్వహించి, ఆపై వేసవి సెలవులు ఇచ్చారు. తిరిగి 2025-26 విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు నేటి నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఈ సంవత్సరం నుంచే కొత్తగా ఎంబైపీసీ చదివే అవకాశం విద్యార్థులకు కల్పించారు.

Updated Date - Jun 02 , 2025 | 03:49 AM