Home » Education News
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలపై విద్యార్థుల ఆందోళనల మధ్య కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. రీ-ఎవాల్యుయేషన్ లేదా రీ-చెకింగ్ తర్వాత విద్యార్థుల మార్కులు పెరిగితే, వారు చెల్లించిన రీ-ఎవాల్యుయేషన్ ఫీజును పూర్తిగా తిరిగి చెల్లిస్తామని బోర్డు ప్రకటించింది
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్-2026 ఫలితాల్లో టాపర్లలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉండగా, మొత్తంగా ఫలితాల్లో అమ్మాయిలు పైచేయి సాధించారు.
విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తెలంగాణ ఎప్సెట్ ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. నేడు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం అమలులో భాగంగా సీబీఎస్ఈ, విద్యావ్యవస్థలో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సర్కులర్ జారీ చేసింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సంబంధించి ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
డీఈఈసెట్ హాల్టికెట్లను మీసేవ వాట్సాప్ ద్వారా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు...
ఇంటర్ విద్యా విధానంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యాసంస్థలు నేడు వ్యాపార నిలయాలుగా మారుతున్నాయి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, కనీస నిబంధనలు పాటించకుండానే అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెరలేపాయి.
దేశవ్యాప్తంగా ఈ నెల 3న నిర్వహించిన నీట్ 2026 పరీక్షను NTA రద్దు చేసింది. రాజస్థాన్లో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కొత్త పరీక్ష షెడ్యూల్ ప్రకటిస్తామని NTA తెలిపింది.
తెలంగాణలో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలబట్టడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు.