Home » Education News
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పలు ప్రభుత్వ కాలేజీల్లో దోస్త్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు తిప్పలు మొదలయ్యాయి.
ఇంజనీరింగ్లో మరోసారి అబ్బాయిలు తమ హవా చాటుకున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీసెట్) ప్రవేశ పరీక్షకు సంబంధించి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 1500 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా 86 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆయా విభాగాధిపతులు చేస్తున్న ప్రచారం సత్ఫలితాలనిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (లోయర్ గ్రేడ్) థియరీ పరీక్షలు–2026 నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాల్లోకి వెళితే..
జాతీయ విద్యా విధానంలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఏడాది కాలపరిమితి గల బీఈడీ వన్-ఇయర్ కోర్సును పునఃప్రారంభించేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఆమోదం తెలిపింది. వివరాల్లోకి వెళితే..
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్సీ) కోర్సులకు ఇకపై కాలం చెల్లినట్లేనా అంటే.. అవుననే అంటున్నారు అక్కడి విద్యార్థులు.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు ప్రారంభమైన తొలిరోజే పైవ్రేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు దడ పుట్టింస్తున్నారు.
బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది.