Registrar Kamalakar Reddy: శ్రీవారి సేవలో హైకోర్టు రిజిస్ట్రార్
ABN, Publish Date - Jul 14 , 2025 | 03:06 AM
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో హైకోర్టు రిజిస్ట్రార్...
తిరుమల, జూలై13(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్) కమలాకర్రెడ్డి దర్శిం చుకున్నారు. ఆయనకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
Updated Date - Jul 14 , 2025 | 03:06 AM